పరవస్తు వెంకట రంగాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

అసలు వెంకట అనేది పదమే కాదు! వేఙ్కటః (వేంకట​) అని ఉణ్డాలి!
వెంకట అనేది అసలు పదమే కాదు! అతః వెంకట ఇతి అసాధుశబ్దః, వేఙ్కటః (వేంకట​) ఇత్యేయ సాధుశబ్దః। గ్రంధ అని ఉన్ది, గ్రంథ అని ఉణ్డాలి తెలుగులో!
పంక్తి 37:
 
== జననం ==
శ్రీ పరవస్తు వెంకటవేంకట రంగాచార్యులు [[1822]], [[మే 22]] న [[విశాఖపట్నం]]లో శ్రీనివాసాచార్యులు, మంగమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన సకల శాస్త్ర పారము చూసిన మహా పండితులు [[సంస్కృతం]], ప్రాకృతం భాషలలో నిష్ణాతులు. విశాఖపట్నం లోని "గ్రంధగ్రంథ​ ప్రదర్శిని" నిర్వాహకులు.
వెంకటవేంకట రంగనాధస్వామి అయ్యవార్లు (1875 -1918) రంగాచార్యుల వారి జేష్ఠ పుత్రులు. మహా మహోపాధ్యాయ బిరుద విరాజితులగు రంగాచార్యుల వారు తమ జీవిత చరమదశలో [[పెద్దాపుర సంస్థానం]] పరిశిష్టమైనటువంటి కోఠాం ఎస్టేటు వారి ఆస్థానమున పండితులుగా వుండిరి.<ref>ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము - డా తూమాటి దోప్పన్న పేజి నం 275 యీయున్ని వేంకట వీర రాఘవా చార్యులు, పరవస్తు పండిత త్రయము, ఆంధ్రప్రత్రిక సంవత్సరాది సంచిక, [[అంగీరస]], 1932, పుటలు, 181-184.</ref>
 
ఎనిమిదేళ్ల వయసులోనే సంస్కృతములో 'కుంభకర్ణ విజయము' అనే [[కావ్యము]]ను రచించాడు. [[ఉర్లాం]], [[విజయనగరం]], [[మైసూరు]] మహారాజులు ఈయనను గౌరవించి సత్కరించారు. అన్నింటి కంటే మించి ఈయన శతావధానములో నిష్ణాతుడై ''మహా మహోపాధ్యాయ'' అన్న బిరుదు పొందినాడు. ఈయన తెలుగు సాహిత్యములో శ్రేష్ఠ గ్రంధాలుగా ఎన్నదగిన ''కమలిని కలహంసము'', ''వేద రహస్యము'', ''మంజుల నైషదము'' లను రచించాడు.