వాణీ జయరామ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''వాణీ జయరామ్''' దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు.
వాణి జయరాం తమిళనాడు లొని వెల్లూరు లో జన్మించారు. వాణి జయరాం వారి తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానం లొ ఐదవ పుత్రిక. వారి తల్లి గారు ప్రఖ్యాత వీణా విద్వాంశులు రంగ రామనుజ ఐయెంగార్ గారి శిష్యురాలు. వాణి జయరాం పసి ప్రాయం లోనే బాల మేధావి గా విశేష ప్రతిభ కనబర్చారు. ఎనిమిదవ ఏట నె ఆవిడ All India Radio లొ పాల్గొన్నారు.
వాణి జయరాం కర్నాటిక్ సంగీతం కడలూరు శ్రీనివాస ఐయెంగారు, టి.ఆర్, బాలసుబ్రమణియన్ మరియు ఆర్.యెస్ మణి ల వద్ద అభ్యసించగా, హిందుస్తాని సంగీతం ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నారు.
వివాహానంతరం భర్త తో ముంబయి లొ స్థిరపడ్డ వాణి జయరాం అనుకోని విధంగా హిందీ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ ని కలవడం అల ఆవిద హ్రిషీకేష్ ముఖర్జీ దర్సకత్వం వహించిన ప్రముఖ హిందీ చలన చిత్రం "గుడ్డి" లోని "బోలె రే పపీ హరా" ఆవిడ సినీనేపధ్య గాయకురాలిగా ఆరంగేట్రం చెసి తన కలను నిజం చేసుకొన్నారు,
==తెలుగు సినిమాలు==
|