కాట్రగడ్డ బాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి clean up, replaced: స్వాతంత్య్ర → స్వాతంత్ర్య, ఆయన → అతను, typos fixed: స్వాతంత్ర → స్వాతంత్ర్య (2), తరవాత → తరువాత, |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి|name=కాట్రగడ్డ బాలకృష్ణ|image=
'''కాట్రగడ్డ బాలకృష్ణ''' (1906- 1948) కమ్యూనిస్ట్ సిద్దాంత తత్వవేత్త. మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి పరిశోధనాత్మక రచనలు చేసిన ఒక అసాధారణ మేధావి. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని, జైలుకు వెళ్ళిన మానవతావాది. స్వాతంత్ర్య యోధుడు.
==జననం, విద్య==
కాట్రగడ్డ బాలకృష్ణ గుంటూరు జిల్లా [[ఇంటూరు]] గ్రామములో కోటయ్య, లక్ష్మీదేవమ్మ దంపతులకు [[సెప్టెంబర్ 26]], [[1906]] న జన్మించాడు<ref>గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట. 183</ref>. ప్రాథమిక
▲ప్రాథమిక విద్యాభ్యాసము [[గుంటూరు]]లో జరిగింది. తరువాత [[బాపట్ల]] బోర్డు పాఠశాలలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. [[మద్రాసు]] వెళ్ళి 1921లో వెస్లీ కళాశాలలో చదువు పూర్తి చేశాడు. విద్యార్థి సంఘముల కార్యకలాపాలలో విశేష శ్రద్ధ చూపించాడు. [[బ్రిటన్]] వెళ్ళి '''లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్''' లో చేరారు. ఏకాగ్రత కుదరకపోవడంతో [[అమెరికా]] వెళ్ళి [[హార్వార్డ్ విశ్వవిద్యాలయం]]లో రాజకీయ శాస్త్రం అధ్యయనం చేసారు.<ref>[https://books.google.co.in/books?id=CVITAwAAQBAJ&pg=PT179&lpg=PT179&dq=katragadda+balakrishna&source=bl&ots=GJywhu8Df3&sig=JIKqcULG-wJIhw6UI-lGz3a1nLQ&hl=te&sa=X&ved=0ahUKEwjdpOnR7NnMAhWMN48KHU92BpoQ6AEIWzAO#v=onepage&q=katragadda&f=false land water language&political in andhra book]</ref> వరుసగా ఈ విశ్వవిద్యాలయంలో రెండు సార్లు ఫెలోషిప్ పొందిన తొలి [[భారతదేశ పౌరుడు|భారతీయుడు]]గా గుర్తింపు పొందారు.<ref name="andhra scientists">{{cite book|title=ఆంధ్ర శాస్త్రవేత్తలు|date=1 August 2011|publisher=శ్రి వాసవ్య|pages=407|edition=krishnaveni publishers,vijayawada|accessdate=14 May 2016}}</ref> రూపర్ట్ ఎమర్సన్ వద్ద పిహెచ్.డి. (1932-37) చేశారు. ఎమర్సన్ ఆసియా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలవారు.బాలకృష్ణ స్థానికంగా బోస్టన్ లో విద్యార్థి సంఘాల సమావేశాల్లో పాల్గొని, 1933 నుండి బోస్టన్ రచయితల సంఘానికి అధ్యక్షుడుగా పనిచేసాడు. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి వారికి వివరించేవాడు. బ్రిటీషు వారి సామ్రాజ్య వాదాన్ని తీవ్రంగా విమర్శించేవాడు.
ద్రావిడ సాహిత్యంలో రాజకీయాల గురించి బాగా అధ్యయనం చేశారు. భారత జాతీయవాదాన్ని కూలంకషంగా పరిశీలించారు.బౌద్ధ సాహిత్యంలో రాజకీయ సామాజిక విషయాలను లోతుగా అవగాహన చేసుకున్నాడు. పిహెచ్.డి. పూర్తి చేసిన తరువాత 1937లో ఇండియాకు తిరిగి వచ్చి బ్రిటిష్ వ్యతిరేక కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నారు.
== స్వాతంత్ర పోరాటం ==
1939 సెప్టెంబర్ లో చిదంబరంలో జరిగిన విద్యార్థి సమావేశములో పతాక ఆవిష్కరణ చేశాడు. 1941 జనవరిలో తమిళనాట [[పాలఘాట్|పాల్ఘాట్,]]
==రచనలు==
|