హిందూ దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
[[భారత దేశం|భారతావని పుణ్యభూమి]]. ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులు గోపురాలకు కొదువ లేదు. ఆయా రాజ వంశీకుల కాలాలలో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించి, వాటి పోషణార్థం, మడులను, మాన్యాలను ఏర్పాటు చేశారు. ఆరోజుల్లో అత్యధిక ధన, కనక సంపద ఆలయాల్లోనే ఉండేది. అందుచేతనే పరమతస్థులు తమ దండ యాత్రలో ముఖ్యంగా దేవాలయాలనే ఎంచు కొని కొల్లగొట్టారు. దేవాలయాలు కాలగమనంలో జీర్ణించి పోతున్నా వాటిని పునర్నిర్మిస్తున్నారు. క్రొత్త వాటిని కడుతూనే ఉన్నారు. అన్ని ఆలయాలకు ఆదరణ బాగా ఉంది. ఆలయాల వల్ల వ్వక్తికి, సమాజానికి, దేశానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటి వలన ప్రజల్లో భక్తి భావన పెరిగి, సామాజికంగా ఐకమత్య భావన పెరిగి, తద్వారా దేశ భక్తి కలిగి, ప్రజల మానసికోల్లాసానికి ఉపయోగ పడుతుంది. ఈ భావన వలన అటు వ్వక్తులకు (ప్రజలకు), ఇటు దేశానికి (సమాజానికి) ఆరోగ్య కరమైన అభివృద్ధి కలుగుతుంది.
అటువంటి దేవాలయాల్లో అతి ధనవంతులైన దేవుళ్లు / ఆలయాల గురించి మొదటగా తెలిపి, ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లోని ఆలయాల గురించి ఆ పై ఇతర ప్రదేశాలలోని ఆలయాల గురించి విషయం సేకరించి వ్రాయడం జరిగింది. అత్యంత ప్రాముఖ్యత కలిగి, అతి పురాతనమైన ఆలయాల గురించి మాత్రమే వ్రాయడం జరిగింది. ఈ ఆలయాలను ఒక పద్ధతి ప్రకారం వర్గీకరించ వలసి ఉంది. ఇంకొన్ని ఆలయాలున్నాయి. అవి గతంలో అత్యంత వైభవోపేతంగా వెలుగొంది, పరమతస్థుల దాడిలో కొల్ల గొట్టబడి, వాటి అస్థిత్వం కోల్పోయి, పూజా పునస్కారాలు లేక, కేవలం తమ పూర్వపు ఔన్నత్యాన్ని చూపడానికే సాక్షీభూతంగా అవి నిలబడి ఉన్నాయి. అలాంటి దేవాలయాలను, వాటి యొక్క గత వైభవం దృష్ట్యా, వాటిలో శిల్ప కళా వైభవం దృష్ట్యా ప్రస్తుతం అయా ఆలయాలలో పూజాదికార్యక్రమాలు జరుగక పోయినా పర్యటకులు అధికంగా వస్తున్నందున, వాటిని కూడా ఈ వర్గంలో చేర్చడం జరిగింది. ఆ విధంగా ఈ వ్యాసం ఒక సమగ్రమైన వ్యాసంగా అవసరమయిన వారికి ఉపయోగకరంగా ఉంటుందని భావించ బడుతుంది. భారతదేశంలోని ఆలయాలు రాష్ట్రాల వారీగా వివరించబడినవి.
==
*[[తిరుమల|శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం (తిరుమల)]] - తిరుపతి జిల్లా, [[తిరుమల (పట్టణం)|తిరుమల పట్టణం]], శేషాచల కొండలపై [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుమల తిరుపతి దేవస్థానం]] అనే స్వతంత్ర సంస్థ నిర్వహణలో ఉన్న ప్రముఖ దేవాలయం.
*[[అంతర్వేది లక్ష్మి నరసింహస్వామి దేవాలయం|అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం]] - [[అంతర్వేది]] తూర్పు గోదావరి జిల్లా
Line 30 ⟶ 27:
*[[గుత్తికొండ బిలం]], గుత్తికొండ, గుంటూరు జిల్లా - మహర్షులు తపస్సు చేసిన గుహ
==
*[[యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం|యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం]] (యాదగిరిగుట్ట, నల్గొండ జిల్లా)
*[[శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం|శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం]] (ఖమ్మం జిల్లా భద్రాచలం)
Line 51 ⟶ 48:
* శ్రీ మల్లికార్జున దేవస్థానం ([[ఓదెల]], కరీంనగర్ జిల్లా)
==
*[[శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)|శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం]] (కేరళలోని తిరువనంతపురంలోని శ్రీ శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయము)
*[[గురువాయూరు శ్రీకృష్ణ మందిరం]] (కేరళలోని గురువాయూరు శ్రీకృష్ణ మందిరం)
*[[శబరిమల|అయ్యప్ప ఆలయం, శబరిమల]] (కేరళలోని శ్రీఅయ్యప్ప ఆలయం)
==
*[[షిర్డీ సాయిబాబా|షిర్డీ సాయిబాబా ఆలయం]] (మహారాష్ట్రలోని షిర్డీలో ఉన్న సాయిబాబా ఆలయం)
*[[సిద్ధి వినాయక మందిరం|సిద్ధి వినాయక మందిరం, మహారాష్ట్ర]] (మహారాష్ట్రలోని శ్రీసిద్ధి వినామయ ఆలయం)
*[[త్రయంబకేశ్వర్|నాసిక్, మహారాష్ట్ర]] (మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ గోదావరి నదికి జన్మస్థానం, శివాలయం నాసిక్)
==
* [[హంపి వద్ద నిర్మాణ సమూహాలు|విరూ పాక్షాలయం.,హంపి, కర్ణాటక]]
* [[హళేబీడు]]
*[[పావగడ]]
==
[[దస్త్రం:Over view of jalakanteswaraalayam vellore fort.JPG|thumb|260x260px|జలకంటేస్వరాలయం, రాయ వేలూరు, కోట గోడపై నుండి తీసిన చిత్రం]]
*[[జలకంఠేశ్వరాలయం, రాయవెల్లూరు]] (తమిళనాడులోని రాయవేలూరులోని ఆలయం)
Line 80 ⟶ 78:
*[[కంచి#వరదరాజస్వామి దేవాలయం|వరదరాజస్వామి దేవాలయం, కంచి]]
*[[మహాబలిపురం]] (తమిళనాడులోని ఆలయం)
* సుచింద్రం తనుమాలయన్ ఆలయం (తమిళనాడు) - ఇది అనసూయ దేవి త్రిమూర్తులను పసిపాపలుగా చేసి లాలించిన పవిత్ర స్థలం. త్రిమూర్తులు కొలువై వున్న ఈ ఆలయానికి అర్థ రాత్రి త్రిమూర్తులు వచ్చి పూజుస్తారని భక్తుల నమ్మిక.▼
*[[తిరువణ్ణామలై]] (తమిళనాడులోని పుణ్యక్షేత్రం)
==ఉత్తరప్రదేశ్
*[[కాశీ విశ్వనాథ దేవాలయం|కాశీ విశ్వేశ్వరాలయము]] (ఉత్తరప్రదేశ్ లోని కాశీలో ఉన్న ఆలయం)
==
*[[పావగడ|కాళీమాతా ఆలయము, పావుగడ]] (గుజరాత్ లోని పావుగడలోని ఆలయం)
==
*[[వైష్ణవ దేవి|వైష్ణోదేవి ఆలయం]] (జమ్మూకాశ్మీర్లోని ఆలయం)
==
*[[పూరీ జగన్నాథ దేవాలయం]] (ఒడిషాలోని పూరీలో ఉన్న జగన్నాథ అలయం)
*[[కోణార్క సూర్య దేవాలయం]] (ఒడిషాలోని కోణార్కలో ఉన్న ఆలయం)
==
▲*[[పండరీపురము]] (మహారాష్ట్రలోని పాండురంగ విఠలస్వామి ఆలయం)
*[[హరిద్వార్]] (ఉత్తరాఖండ్లో ఉన్న పుణ్య్క్షేత్రం)
==
*[[ముక్తినాథ్|ముక్తినాధ ఆలయం]] (నేపాల్లో ఆలయం)
*[[పశుపతినాథ్|పశుపతి నాథ దేవాలయము]] (నేపాల్ లోని దేవాలయం)
*[[మనకామన దేవాలయం]]
== ఇతర దేశాల ఆలయాలు ==
▲ఇది అనసూయ దేవి త్రిమూర్తులను పసిపాపలుగా చేసి లాలించిన పవిత్ర స్థలం. త్రిమూర్తులు కొలువై వున్న ఈ ఆలయానికి అర్థ రాత్రి త్రిమూర్తులు వచ్చి పూజుస్తారని భక్తుల నమ్మిక.
=== కైలాసనాథ ఆలయం ===
కైలాశ పర్వతం టిబెట్ హిమాలయాల్లో భాగమైన గాంగ్డిసె పర్వతాలలో ఒక శిఖరం. ఇది ఆసియాలోని పెద్ద నదులలో కొన్ని సింధు నది, సట్లేజ్ నది (సింధు నది ప్రధాన ఉపనది), బ్రహ్మపుత్ర నది, కర్నాలి నది (గంగా నది ఉపనది) మూలానికి దగ్గరగా ఉంటుంది. ఇది నాలుగు మతాలలో పవిత్ర స్థలంగా భావించబడుతుంది, అవి:బోన్, బుద్ధిజం, హిందూ మతం, జైనిజం. హిందూ మతంలో ఇది శివుని నివాసంగా, శాశ్వత ఆనందానికి నిలయంగా భావించబడుతుంది. ఈ పర్వతం టిబెట్ లోని మానససరోవరానికి, రాక్షస్తల్ సరస్సుకి దగ్గరగా ఉంటుంది.
కొంతమంది యాత్రికులు కైలాష పర్వత యాత్ర అంతా ఒక్కరోజు లోనే చెయ్యాలని నమ్ముతారు. అదంత సులభం కాదు. మంచి ఆకృతి గల వేగంగా నడిచే మనిషి ఈ 52 km పూర్తి చెయ్యడానికి దాదాపు 15 గంటలు పడుతుంది. అస్థిర వాతావరణం, ఎత్తువల్ల వచ్చే అస్వస్థత, ఈ ప్రక్రియలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులకి కొంచెం భయపడి నప్పటికీ కొంతమంది భక్తులు ఈ సాహసాన్ని పూర్తిచేస్తారు. అలాగే ఇతర యాత్రికులు ఇంకొంచెం ఎక్కువ పథ్యాన్ని పాటిస్తూ చేస్తారు, మొత్తం ప్రదక్షిణ అంతా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ చేస్తారు: యాత్రికుడు వంగి మోకాళ్ళ మీద కూర్చొని మొత్తం సాగిలపడి వేళ్ళతో గుర్తు చేసి మోకాళ్ళ మీద లేచి ప్రార్థించి చేతులతో, మోకాళ్ళతో అక్కడివరకు ప్రాకి మళ్లీ మళ్లీ ఈ పద్ధతిని పునరావృతం చేస్తారు. ఈ పథ్యాన్ని పాటిస్తూ ప్రదక్షిణ పూర్తి చేయడానికి కనీసం నాలుగు వారాల శారీరక ఓరిమి అవసరమవుతుంది. ఈ పర్వతం టిబెటన్ హిమాలయాలలో . యాత్రికుల సౌకర్యార్థం కొన్ని ఆధునిక వసతులైన బెంచీలు, విశ్రాంతి ప్రదేశాలు, ఉపాహార కేంద్రాలు ఏర్పాటుచేయబడ్డాయి. ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల ప్రకారం దీని వాలులలో కాలు పెట్టటం మహా పాపం. ఈ మూఢ నమ్మకాన్ని తొలగించడానికి ప్రయత్నించిన వారంతా ఆ ప్రయత్నంలో మరణించారని చెపుతారు
|