కురుక్షేత్ర సంగ్రామం: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను
చి Kurukshetrawar.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Mike.lifeguard. కారణం: (: Copyright violation, see commons:Commons:Licensing).
పంక్తి 2:
 
ఈ యుద్ధం పదునెనిమిది రోజులు జరిగినది. [[మహాభారతం|మహాభారతంలో]] ఈ యుద్ధం గురించి [[భీష్మ పర్వము]], [[ద్రోణ పర్వము]], [[కర్ణ పర్వము]], [[శల్య పర్వము]] మరియు [[సౌప్తిక పర్వము]] లందు వివరించి ఉన్నది. [[భగవద్గీత]] [[మహాభారతము]] యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. పాండవవీరుడైన [[అర్జునుడు|అర్జునునకు]] రధసారధి [[శ్రీకృష్ణుడు]]. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రధాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రధ సారధి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.
 
[[బొమ్మ:Kurukshetrawar.jpg|center|thumb|500px|కురుక్షేత్ర సంగ్రామానికి మొహరించియున్న సేనా వాహిని]]
==వెనుకటి చరిత్ర==
{{main | మహాభారతం}}