ముత్తుస్వామి దీక్షితులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
సమాచార పెట్టె |
||
పంక్తి 1:
{{Infobox musical artist
|Name = Muthuswami Dikshitar
|Img = Dikshitar.png
|Img_capt =
|Img_size =
|Background = solo_singer
|Birth_name =
|Alias =
|Born = [[March 24]] [[1775]]
|Died = [[October 21]] [[1835]]
|Origin = {{flagicon|IND}} [[Tiruvarur]], [[Thanjavur]], [[India]]
|Genre = [[Carnatic music]]
|Occupation = [[Carnatic]] [[Composer]]
|Years_active =
|Label =
|URL =
}}
''వాతాపి గణపతిం భజే'' అన్న కీర్తన విననివారుండరంటే అది అతిశయోక్తి కాదేమో. అటువంటి అత్యద్భుతమైన కృతులను రచించిన '''ముత్తుస్వామి దీక్షితులు''' సంగీతత్రయంలో [[త్యాగరాజు]] తర్వాత రెండవవారిగా పరిగణింపబడతారు. [[రామస్వామి దీక్షితులు]] వీరి తండ్రి. వీరు సంగీత, వ్యాకరణ, జ్యోతిష, వాస్తు, మాంత్రిక, వైద్య విద్యలలో ఆరితేరిన వ్యక్తి. గురుగుహ ముద్రతో వున్న వీరి కృతులన్నీ సంస్కృతంలోనే వున్నవి. హిందూస్థానీ సంగీతంనుండి వీరు కర్ణాటక సంప్రదాయానికి వీరు తెచ్చిన రాగాలు ''సారంగ'', ''ద్విజావంతి'' మొదలైనవి. వీరు అనేక క్షేత్రములు తిరిగి ఆయా ప్రదేశములలో వున్నట్టి దేవస్థానములను సందర్శించి దేవతలపై కృతులు జేసారు. ఆయన రచించిన కృతులలో [[కమలాంబా నవావర్ణ కృతులు]], [[నవగ్రహ కీర్తనలు]] ప్రత్యేక స్థానాన్ని కలిగి వున్నాయి. వీరి యితర ప్రముఖ రచనలు: వాతాపి గణపతిం భజే, మహా గణపతిం, శ్రీనాథాది గురుగుహో, అక్షయలింగ విభో, బాలగోపాల, అఖిలాండేశ్వరి, రామచంద్రం భావయామి, చేత: శ్రీబాలకృష్ణం, శ్రీ వరలక్ష్మి, సిద్ధి వినాయకం, త్యాగరాజ యోగవైభవం, హిరణ్మయీం, అన్నపూర్ణే, అరుణాచలనాథం, ఆనందామృతకర్షిణి, మామవ మీనాక్షి, మీనాక్షి మే ముదం దేహి, నీలకంఠం భజే, స్వామినాథ, శ్రీ సుబ్రహ్మణ్యాయ, పరిమళ రంగనాథం, మొదలైనవి.
|