జనమేజయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ta:சனமேசயன்
విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
'''జనమేజయుడు''' మహాభారతంలో [[పరీక్షిత్తు]] కుమారుడు. [[అర్జునుడు|అర్జునునికి]] ముని మనుమడు. వ్యాస మహర్షి శిష్యుడైన [[వైశంపాయనుడు]] ఇతనికి మహాభారత కథను వినిపించెను.
 
తండ్రి పరీక్షిత్తు మరణించగానే జనమేజయుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్టించాడు. తన తండ్రి మరణానికి [[తక్షకుడు]] కారణమని తెలుసుకొని సర్పములపై కోపము చెంది [[సర్పయాగము]] చేసెను.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/జనమేజయుడు" నుండి వెలికితీశారు