జనమేజయుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కామన్స్ నుంచి బొమ్మ చేర్పు |
విస్తరణ |
||
పంక్తి 3:
'''జనమేజయుడు''' మహాభారతంలో [[పరీక్షిత్తు]] కుమారుడు. [[అర్జునుడు|అర్జునునికి]] ముని మనుమడు. వ్యాస మహర్షి శిష్యుడైన [[వైశంపాయనుడు]] ఇతనికి మహాభారత కథను వినిపించెను.
తండ్రి పరీక్షిత్తు మరణించగానే జనమేజయుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్టించాడు. తన తండ్రి మరణానికి [[తక్షకుడు]] కారణమని తెలుసుకొని సర్పములపై కోపము చెంది సర్పజాతిని సమూలంగా నాశనం చేయడానికి [[సర్పయాగము]]
[[వర్గం:పురాణ పాత్రలు]]
|