తెలుగు సాహిత్యం - శివకవి యుగము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{తెలుగు సాహిత్యం}}
[[తెలుగు సాహిత్యం]]లో 1100 నుండి 112251225 వరకు '''శివకవి యుగము''' అంటారు.
ఈ యుగం నన్నయకు[[నన్నయ]]కు, తిక్కనకు[[తిక్కన]]కు సంధికాలం. దక్షిణ భారత దేశంలోభారతదేశంలో [[శైవం]] ప్రబలిన కాలం ఇది. ఆంధ్రాపధంలో కాకతీయుల పాలన సుస్థిరమౌతున్నకాలం. నన్నెచోడుడు, పాల్కురికి సోమనాధుడు, మల్లికార్జున పండితారాధ్యుడు ఈ యుగంలో శివకవిత్రయం. ఈ కాలంలో రచనావస్తువురచనా వస్తువు శివగాధామయం. భాషలో సంస్కృత ప్రాబల్యత తగ్గి తెలుగు వాడుక హెచ్చింది.
 
==రాజకీయ, సామాజిక వేపధ్యం==
పంక్తి 7:
 
 
సాంస్కృతికంగా అప్పటికి బౌద్ధం, జైనం బాగా బలహీనపడ్డాయి. శైవం, వీరశైవం విజతంభించాయి. శైవులు బౌద్ధ , జైనాలనే కాక వైదిక విధానాలను కూడా నిరసించారు. [[శివుడు]] తక్క వేరు దైవము లేదని, శివారాధన చేయనివానిని మన్నింపతగదని వాదించారు. వారికి వాఙ్మయం కూడా మతబోధనకు మార్గం తప్ప దానికి వేరు లక్ష్యం లేదు.
 
==ఈ యుగంలో భాష లక్షణాలు==