సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
==ఎన్నికైన శాసనసభ్యులు==
==2004 ఎన్నికలు==
 
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన వేదాస్ వెంకయ్య తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రజనీ కుమారిపై 11518 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. వెంకయ్య 66679 ఓట్లు పొందగా, రజనీ కుమారికి 55161 ఓట్లు లభించాయి.
{{నల్గొండ జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}