త్రిజట: కూర్పుల మధ్య తేడాలు

షోడశి
చిన్న చిన్న మార్పులు
పంక్తి 1:
'''త్రిజట''', [[రామాయణం]]లో ఒక వృద్ధురాలువృద్ధ రామాయణంలోరాక్షస స్త్రీ పాత్ర. రావణుడు సీతను[[సీత]]ను ఎత్తుకొని పోయి లంకలో బంధించి, ఆమెకు కావలిగా ఉంచిన రాక్షస స్త్రీలలో ఈమె ఒకరు. ఈమెకు [[శ్రీరాముడు]] సముద్రము దాటివచ్చినట్లు, [[రావణుడు]] యుద్ధంలో చనిపోయినట్లు [[కల]] వచ్చెను. [[సుందర కాండ]]లో త్రిజట స్వప్నం గురించి వృత్తాంతం ఉన్నది. త్రిజట [[విభీషణుడు|విభీషణుని]] కూతురుఅనికూతురు అని అంటారు గాని ఇది సరి కాదని [[గుంటూరు శేషేంద్ర శర్మ]] వ్రాశాడు. గోవిందరాజీయములో "త్రిజటా విభీషణ పుత్రీ" అన్న పదాలను తప్పుగా వివరిస్తున్నఅరనివిడదీయడం వలన ఈ అర్ధం వచ్చిందని అతని భావన. (త్రిజట, మరియు విభీషణుని కూతురు అని ఇద్దరిని సూచించే వాక్యంగా ఈ శ్లోక భాగాన్ని అర్ధం చేసుకోవాలి - అని రచయిత భావం). విభీషణుని కూతురు పేరు "నల". త్రిజట వృద్ధురాలైన వనిత గనుక విభీషణుని కూతురు కానేరదు. వాల్మీకి రచనలో "త్రిజటా వృద్ధా ప్రబుద్ధా వాక్యమబ్రవీత్" అని ఉన్నది. <ref name="shodasi">[[గుంటూరు శేషేంద్ర శర్మ]] రచన [[షోడశి - రామాయణ రహస్యములు]] (1965లో ఆంధ్ర ప్రభ దినపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురితఙయన వ్యాసముల సంకలనం) - జ్యోత్స్న ప్రచురణలు - 1967, 1980, 2000 </ref>
 
 
పంక్తి 13:
"ఎర్రని వస్త్రములు ధరించి, తైలము పూసుకొని రావణుడు మత్తిల్లి పుష్పకంనుండి క్రింద పడ్డాడు. గాడిదలు పూన్చిన రధంలో ఉన్నాడు. అతని మెడలో త్రాడు కట్టి, నల్లని వస్త్రములు ధరించిన ఒక స్త్రీ దక్షిణానికి లాగుచుండెను. అతడు దుర్గంధ నరక కూపంలో పడిపోయాడు. రావణుడు పందినెక్కి, కుంభకర్ణుడు పెద్ద ఒంటెనెక్కి, ఇంద్రజిత్తు మొసలినెక్కి దక్షిణ దిశగా పోయారు. విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో, దివ్యాభరణాలతో, తెల్లని గజం అధిరోహించి, మంత్రులతో కూడి [[ఆకాశం]]లో ఉన్నాడు. లంకా నగరం ధ్వంసమై సముద్రంలో కూలింది. రాక్షస స్త్రీలంతా తైలము ద్రావుచు, పిచ్చివారివలె లంకలో గంతులు వేయుచున్నారు."
 
ఇలా చెప్పి త్రిజట, తమను ఆపదనుండి కాపాడమని సీతాదేవిని వేడుకొనమని తక్కిన రాక్షస కాంతలకు త్రిజట హితవు పలికింది. భయంకరమైన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు.
 
==యుద్ధకాండలో==
మళ్ళీ త్రిజట ప్రస్తావన [[యుద్ధకాండ]]లో వస్తుంది. [[ఇంద్రజిత్తు]] చేసిన మాయా యుద్ధంలో తక్కిన సేనతోపాటు రామలక్ష్మణులు వివశులయ్యారు. నిశ్చేతనంగా పడి ఉన్నారు. వారిని సంహరించేశానని ఇంద్రజిత్తు తన తండ్రి రావణునితో చెప్పాడు. అప్పుడు రావణుడు రాక్షస కాంతలను పిలిచి, సీతకు నిర్జీవులై పడియున్న రామలక్ష్మణులను చూపమని ఆదేశించాడు. అలాగయితే ఆస వదలుకొని సీత తనకు వశురాలౌతుందని రావణుని ఆలోచన. అలా రావణుని చేత పంపబడిన రాక్షసాంగనలకు నాయకురాలు త్రిజట.
 
 
పంక్తి 23:
వైదేహీ! నువ్వు అనవుసరంగా శోకించకు. నీ భర్త విగత జీవుడు కాలేదు. రామలక్ష్మణులు కేవలం వివశులైయున్నారనడానికి నాకు పెక్కు లక్షణాలు కనిపిస్తున్నాయి - వీరి ముఖాలలో ఇంకా కోప చిహ్నాలు కనిపిస్తున్నాయి. నీరి ముఖాలలో ఇంకా కళ తప్పలేదు. సైన్యం చెల్లా చెదురు కాకుండా వారిని శ్రద్ధగా కాపాడుకొంటున్నది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ దివ్యమైన పుష్పకం భర్తృహీనను మోయదు. కనుక [[రాముడు|రామ]] [[లక్ష్మణుడు|లక్ష్మణులు]] బ్రతికే ఉన్నారని ఖచ్చితంగా చెప్పగలను. ఇదంతా నేను నీమీది స్నేహంతో చెబుతున్నాను. నేను ఏనాడూ అబద్ధం ఆడను. నీవు శీలవతివి గనుక నా మనసును ఆకర్షించావు - అని సీతను అనునయించింది. సీత తన చేతులు జోడించి "నీ మాటే సత్యం కావాలి" అంది.
 
==విశేషాలు==
గుంటూరు శేషేంద్ర శర్మ వివరణ ప్రకారం త్రిజటా స్వప్నము [[గాయత్రీ మంత్రము|గాయత్రీ మంత్ర]] సంయుక్తము. రామాయణంలోని 24 వేల శ్లోకాలలో 12001వ శ్లోకం త్రిజటా స్వప్నంలో ఉంది. కనుక రామాయణం అనే హారానికి ఇది నాయక మణి. "త్రిజట" అనుటలోనే రహస్యమున్నది. త్రిజట ఏదో రాక్షసి కాదు. త్రిజటా శబ్దము గాయత్రీ దేవికి చెప్పబడిన వేయి నామములలో ఒక నామము ("త్రిజటా తిత్తిరీ తృష్ణా త్రివిధా తరుణాకృతిః")<ref name="shodasi"/>
 
 
==ఇవి కూడా చూడండి==
* [[షోడశి - రామాయణ రహస్యాలు]]
* [[సుందర కాండ]]
 
== మూలాలు ==
==విశేషాలు==
గుంటూరు శేషేంద్ర శర్మ వివరణ ప్రకారం త్రిజటా స్వప్నము గాయత్రీ మంత్ర సంయుక్తము. రామాయణంలోని 24 వేల శ్లోకాలలో 12001వ శ్లోకం త్రిజటా స్వప్నంలో ఉంది. కనుక రామాయణం అనే హారానికి ఇది నాయక మణి. "త్రిజట" అనుటలోనే రహస్యమున్నది. త్రిజట ఏదో రాక్షసి కాదు. త్రిజటా శబ్దము గాయత్రీ దేవికి చెప్పబడిన వేయి నామములలో ఒక నామము ("త్రిజటా తిత్తిరీ తృష్ణా త్రివిధా తరుణాకృతిః")<ref name="shodasi"/>
 
== వనరులు ==
 
{{మూలాలజాబితా}}
 
== వనరులు ==
 
* వాల్మీకి రామాయణం, సరళ సుందర వచనము – రచన: బ్రహ్మశ్రీ కొంపెల్ల వేంకటరామ శాస్త్రి - ప్రచురణ:రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి (2005)
 
"https://te.wikipedia.org/wiki/త్రిజట" నుండి వెలికితీశారు