ప్రతాపరుద్రీయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి ప్రతాపరుద్రీయం |
వికీకరణ |
||
పంక్తి 1:
దీనిని [[వేదం వేంకటరాయశాస్త్రి]] వ్రాశాడు. 1897 లో.కాకతీయ ప్రభువు, ప్రతాపరుద్రుని మంత్రి యుగంధరుడు.ఇతడు మహామేధావి,గొప్ప రాజభక్తి కలవాడు.
ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్, సేనాధిపతి వలీఖాన్.అతడు ఒకనాడు ఓరుగల్లు వచ్చి,తమ సుల్తానుకు కాబూల్ సుల్తానుకు మధ్య యుద్ధం జరగబోతోందనీ,దానికి
ప్రతాపరుద్రుని సహాయం అర్థించడానికి వచ్చామనీ,చెబుతాడు.కాని అతడు ప్రతాపరుద్రున్ని ఎలాగైనా కుట్రతో నిర్భంధించి,ఢిల్లీకి పట్టుకుపోవాలనే పన్నాగంతో
|