హైమండాఫ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గీకరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
1940లో కొమరం భీము అనే [[గోండు]] విప్లవకారుడు నిజాం నిరంకుశత్వంపై , దోపిడీ విధానాలపై తిరుగుబాటును లేవదీశాడు. సాయుధ బలగాలను పంపి, కొమరం భీముని, ఆదిలబాదులోని "జోడేఘాట్" వద్ద కాల్చి చంపినా, గోండులలో చెలరేగిన అలజడిని, అశాంతిని అణచలేకపోయారు. ఈ అశాంతి కారణాలను
విశ్లేషించి, తగు సూచనల నివ్వవలసిందిగా అప్పటి నిజాం ప్రభుత్వం, లండన్ యునివర్సిటీ మానవశాస్త్ర (Anthropology) విభాగాధ్యక్షుడైన ప్రొఫెసర్ క్రిష్టఫ్ ఫాన్ ఫ్యూరర్ హెమండార్ఫ్ (Prof.C.F.Hemen Dorf)ను కోరింది. పరిశీలన కోసం వచ్చిన మనిషి, గోండుల దైన్యాన్ని చూసి, కరిగిపోయి, ఆ సమస్యల
కొమరం భీముని,ఆదిలబాదులోని "జోడేఘాట్"వద్ద కాల్చి చంపినా,గోండులలో చెలరేగిన అలజడిని,అశాంతిని అణచలేకపోయారు.ఈ అశాంతి కారణాలను
పరిష్కారాన్ని అన్వేషిస్తూ, "మార్లవాయి" గ్రామంలో ఏళ్ళతరబడి ఉండిపోయాడు. ఆయన పుణ్యమా అని, గోండులకు భూమిపై హక్కు, పట్టాలూ లభించాయి. వారి అభివృద్ధికై ప్రప్రథమంగా చట్టాలు చేయబడ్డాయి. ఈ ప్రాంతాలలో వడ్డీ వ్యాపారం క్రమబద్ధం అయింది. వారికి సేవ చేయడమే కాక, వారి ఆచారవ్యవహారాల గురించీ, సమస్యల గురించీ రెండు పుస్తకాలను వ్రాశాడు హెమండార్ఫ్. గోండుల గురించి పుస్తకపరిజ్ఞానంపుస్తక పరిజ్ఞానం సంపాదించాలంటే, యీ రోజు వరకు , యీ పుస్తకాలు తప్ప వేరే లేవు.
విశ్లేషించి,తగు సూచనల నివ్వవలసిందిగా అప్పటి నిజాం ప్రభుత్వం,లండన్ యునివర్సిటీ మానవశాస్త్ర (Anthropology) విభాగాధ్యక్షుడైన ప్రొఫెసర్ క్రిష్టఫ్
 
ఫాన్ ఫ్యూరర్ హెమండార్ఫ్ (Prof.C.F.Hemen Dorf)ను కోరింది.పరిశీలన కోసం వచ్చిన మనిషి,గోండుల దైన్యాన్ని చూసి,కరిగిపోయి,ఆ సమస్యల
ఎలిజిబెత్ హెమండార్ఫ్, తను లండన్ లో పుట్టిపెరిగినా, తన భర్తతో పాటు 1940 నుండి ఏళ్ళ తరబడి ఆదిలాబాద్ అడవుల్లో గుర్రం మీద, కాలినడకన తిరుగుతూ, హెమండార్ఫ్ కు రీసెర్చ్ లో తోడ్పడటమే కాకుండా, ఆదివాసుల సమస్యలను మాతృదృష్టితో అవగాహన చేసుకొని, ఆ సమస్యల పరిష్కారానికి ,పై అధికారులకు
పరిష్కారాన్ని అన్వేషిస్తూ,"మార్లవాయి" గ్రామంలో ఏళ్ళతరబడి ఉండిపోయాడు.ఆయన పుణ్యమా అని, గోండులకు భూమిపై హక్కు,పట్టాలూ లభించాయి.
వ్రాసి, సేవ చేసిన వనిత. ఆమె హైదరాబాదులో[[హైదరాబాదు]]లో చనిపోయినప్పుడు, హెమండార్ఫ్ "నాకూ,ఆవిడకూ అర్థవంతమైన జీవితం గడిచింది గోండుల మధ్యనే. మేము కలిసి నివసించిన మార్లవాయి గ్రామంలో గోండుల ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరగాలి" అన్నాడట.
వారి అభివృద్ధికై ప్రప్రథమంగా చట్టాలు చేయబడ్డాయి.ఈ ప్రాంతాలలో వడ్డీ వ్యాపారం క్రమబద్ధం అయింది.వారికి సేవ చేయడమే కాక,వారి ఆచారవ్యవహారాల గురించీ,సమస్యల గురించీ రెండు పుస్తకాలను వ్రాశాడు హెమండార్ఫ్.గోండుల గురించి పుస్తకపరిజ్ఞానం సంపాదించాలంటే,యీ రోజు వరకు ,యీ పుస్తకాలు తప్ప
 
వేరే లేవు.
==మూలాలు==
ఎలిజిబెత్ హెమండార్ఫ్,తను లండన్ లో పుట్టిపెరిగినా,తన భర్తతో పాటు 1940 నుండి ఏళ్ళతరబడి ఆదిలాబాద్ అడవుల్లో గుర్రం మీద,కాలినడకన తిరుగుతూ,
మూలాలు : *ఫణికుమార్ రచించిన" గోదావరి గాధలు"
హెమండార్ఫ్ కు రీసెర్చ్ లో తోడ్పడటమే కాకుండా, ఆదివాసుల సమస్యలను మాతృదృష్టితో అవగాహన చేసుకొని,ఆ సమస్యల పరిష్కారానికి ,పై అధికారులకు
వ్రాసి,సేవ చేసిన వనిత.ఆమె హైదరాబాదులో చనిపోయినప్పుడు, హెమండార్ఫ్ "నాకూ,ఆవిడకూ అర్థవంతమైన జీవితం గడిచింది గోండుల మధ్యనే.
మేము కలిసి నివసించిన మార్లవాయి గ్రామంలో గోండుల ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరగాలి" అన్నాడట.
 
[[వర్గం : ప్రసిద్ధ వ్యక్తులు]]
మూలాలు : ఫణికుమార్ రచించిన" గోదావరి గాధలు"
"https://te.wikipedia.org/wiki/హైమండాఫ్" నుండి వెలికితీశారు