ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
==2008 ఉపఎన్నికలు==
తెలంగాణ రాష్ట్రసమితి శాసనసభ్యుల మూకుమ్మడి రాజీనామా వలన ఏర్పడిన ఖాళీ వలన జరిగిన ఉపఎన్నికలలో ముషీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన [[టి.మణెమ్మ]] భారతీయ జనతా పార్టీకి చెందిన లక్ష్మణ్ పై 2075 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. మణెమ్మ 34795 ఓట్లు సాధించగా, లక్ష్మణ్ 32720 ఓట్లు పొందినాడు. తెరాసకు చెందిన నాయిని నరసింహరెడ్డి 19867 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు. <ref> ఈనాడు దినపత్రిక, తేది 02 జూన్ 2008, పేజీ 7 </ref>
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున కె.లక్ష్మణ్ పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref>
 
==మూలాలు==