బసవరాజు అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

చి బసవరాజు అప్పారావు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బసవరాజు అప్పారావు ''''' ([[1894]]-[[1933]]) [[విజయవాడ]] సమీపంలోని [[పటమట]] గ్రామంలో, 13 - 12 - 1894 న జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో
బి.ఏ. పాసైనాడు. 1916లో రాజ్యలక్ష్మమ్మను [[సౌదామిని]] వివాహం చేసుకొన్నాడు. గాంధీ ఉద్యమంతో సంబంధం పెట్టుకొని, జాతీయగీతాలుజాతీయ గీతాలు వ్రాశాడు. 1921 ప్రాంతంలో ఆంధ్రపత్రిక , భారతికి సహాయ సంపాదకుడుగా పనిచేశాడు. బసవరాజు అప్పారావు , [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]], [[నండూరి సుబ్బారావు]]లు "భావకవులు" అనబడేవారు ఆ కాలంలో. అప్పారావు సరళ శైలిలో గీతాలు వ్రాస్తే , నండూరి జానపద శైలిలో గేయాలు వ్రాసేవాడు. అందుకే దేవులపల్లి ఇలా అన్నాడు.
"సుబ్బారావు పాట నిభృత సుందరం, అప్పారావు పాట నిసర్గ మనోహరం" అని.
వ్రాశాడు. 1921 ప్రాంతంలో ఆంధ్రపత్రిక , భారతికి సహాయ సంపాదకుడుగా పనిచేశాడు.
బసవరాజు అప్పారావు , [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]], [[నండూరి సుబ్బారావు]]లు "భావకవులు" అనబడేవారు ఆ కాలంలో.
అప్పారావు సరళ శైలిలో గీతాలు వ్రాస్తే , నండూరి జానపద శైలిలో గేయాలు వ్రాసేవాడు.అందుకే దేవులపల్లి ఇలా అన్నాడు.
"సుబ్బారావు పాట నిభృత సుందరం, అప్పారావు పాట నిసర్గ మనోహరం"అని.
అప్పారావు వ్రాసిన పాటలను [[గూడవల్లి రామబ్రహ్మం]] తన సినిమా [[మాలపిల్ల]]లో(1938) పరిచయం చేశాడు.[[సూరిబాబు]] పాడిన
"కొల్లాయి గట్టితేనేమి? మా గాంధి మాలడై తిరిగితేనేమి?" అప్పట్లో ప్రతి గొంతుకలో మారుమ్రోగింది. [[కాంచనమాల]] [[సుందరమ్మ]]లు
పాడిన "నల్లవాడే గొల్లపిల్లవాడే" చాలా ప్రాచుర్యం పొందిన పాట.
"గుత్తొంకాయ్ కూరోయ్ బావా, కూరి వండినానోయ్ బావా" అనే పాటను [[బందా కనకలింగేశ్వరరావు]] పాడాడు.
[[తాజ్‌మహల్]]ను దర్శించినప్పుడే, "మామిడి చెట్టును అల్లుకొన్నదీ మాధవీలతొకటి" అనే పాటను రాశాడు. ఆయన వ్రాసిన లలితగీతాలను
[[టంగుటూరి సూర్యకుమారి]], [[బాల మురళీకృష్ణ]], [[రావు బాలసరస్వతీ దేవి]] మధురంగా పాడారు.అప్పారావు 1933 లోమరణించాడు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
అప్పారావు వ్రాసిన పాటలను [[గూడవల్లి రామబ్రహ్మం]] తన సినిమా [[మాలపిల్ల]]లో(1938) పరిచయం చేశాడు.[[సూరిబాబు]] పాడిన "కొల్లాయి గట్టితేనేమి? మా గాంధి మాలడై తిరిగితేనేమి?" అప్పట్లో ప్రతి గొంతుకలో మారుమ్రోగింది. [[కాంచనమాల]] [[సుందరమ్మ]]లు పాడిన "నల్లవాడే గొల్లపిల్లవాడే" చాలా ప్రాచుర్యం పొందిన పాట. "గుత్తొంకాయ్ కూరోయ్ బావా, కూరి వండినానోయ్ బావా" అనే పాటను [[బందా కనకలింగేశ్వరరావు]] పాడాడు. [[తాజ్‌మహల్]]ను దర్శించినప్పుడే, "మామిడి చెట్టును అల్లుకొన్నదీ మాధవీలతొకటి" అనే పాటను రాశాడు. ఆయన వ్రాసిన లలితగీతాలను [[టంగుటూరి సూర్యకుమారి]], [[బాల మురళీకృష్ణ]], [[రావు బాలసరస్వతీ దేవి]] మధురంగా పాడారు. అప్పారావు 1933 లోమరణించాడు.
 
 
 
[[వర్గం : తెలుగు కవులు]]
[[వర్గం:1894 జననాలు]]
[[వర్గం:1933 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/బసవరాజు_అప్పారావు" నుండి వెలికితీశారు