ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
ఆంధ్ర జాతీయ కళాశాల 1910లో కోపల్లె హనుమంతరావు, ముట్నూరి కృష్ణారావు, పట్టాభి సీతారామయ్య స్థాపించారు.
2009 ఫిబ్రవరిలో 100వ ఏట అడుగు పెడుతోంది.
శతవార్షికోత్సవాలు ప్రారంభం కావాలి.
దీనిని పాలిస్తున్న ఎండోమెంటు డిపార్టుమెంటు వారు ఈ మహా సభలకు పూనుకోవాలి.
ప్రతి నెలా గొప్ప సభలు నిర్వహించాలి
వచ్చే సంవత్సరానికి రాష్ట్రపతిని పిలిచి గొప్ప సభ జరపాలి.
ప్రస్తుతం ఇందులో కృష్ణా విశ్వవిద్యాలయం ఉంది.
అందులో ఆంధ్రజాతీయ విద్యా పరిషత్ విద్యా సంస్థలన్నిటినీ విలీనం చేసుకోవాలి.
విశ్వవిద్యాలయం ఈ విద్యాసంస్థలన్నిటినీ మరింత అభివృద్ధి చెయగలుగుతుంది.
ఎండోమెంటు వారు అభివృద్ధి చేయలేకపోతున్నారు.
ఆంధ్ర జాతీయ కళాశాలకు ఈ ఏడు నూరేళ్ళు నిండిపోతాయో, నూరేళ్ళ పండగ చేసుకుంటుందో త్వరలో తేలిపోతుంది.
పూర్వ విద్యార్ధులు,ఇతరదేశాల అభిమానులు, బందరు పౌరులు,స్వాతంత్ర్య భావ నిరతులు ,విద్యా సంస్థల సిబ్బంది పూనుకోవాలి.
కాంగ్రెసు వారు పూర్వం స్థాపించిన సంస్థ ఇది,కాంగ్రెసు వారు ఈ విషయం గమనించి దీని బాగుకు కృషి చేయాలి.
|