కోనేరు రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
 
[[ఆంధ్ర విశ్వకళా పరిషత్]] లో విద్యార్ధిగా, గ్రంధాలయాధికారిగా, ఉపన్యాసకునిగా, ఆచార్యునిగా పనిచేశాడు. ఆ సమయములోనే ప్రతిష్టాత్మకమగు రాకిఫెల్లర్ పురస్కారము పొంది చికాగో విశ్వవిద్యాలయములో మానసిక శాస్త్రములో పరిశోధనలు చేశాడు. అతీంద్రియ మనోవిజ్ఞానశాస్త్రములో రామకృష్ణారావు చేసిన పరిశోధనలు ప్రపంచఖ్యాతి పొందాయి. 34వ ఏటనే ప్రపంచ పారా సైకాలజి సంఘమునకు అధ్యక్షుడైనాడు. తిరిగి 1978లో ఆ పదవిని మరలా అధిష్టించాడు. అమెరికా ఆహ్వానముపై అచటి సైకాలజి సంస్థకు అధ్యక్షునిగా వెళ్ళాడు. తిరిగి 1984లో తను చదివిన ఆంధ్ర విశ్వవిద్యాలయమునకు ఉపకులపతిగా వచ్చాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారి ఉన్నత విద్యా పరిషత్ అధ్యక్షునిగా నియమింపబడ్డాడు<ref>http://www.amazon.co.uk/gp/product/images/0786414537/ref=dp_image_0?ie=UTF8&n=266239&s=books</ref>.
 
200 పరిశోధనాపత్రాలు, 12 పుస్తకాలు ప్రచురించాడు.