ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాలరేఖ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 380:
* 1918 జనవరి 22- "ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ" ఏర్పడింది.
* 1917 - బిసెంటు అధ్యక్షతన కలకత్తా కాంగ్రెస్ సభలలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాటు
* 1919 - దుగ్గిరాల గోపాలకృష్ణయ్య న్యాయకత్వం లొ చీరాల-పేరాల ఉద్యమం.
* 1921 - మార్చి 31: పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని విజయవాడ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలలో ఆమోదించారు.
* 1922 - స్వరాజ్య పత్రిక స్థాపన