సువర్ణసుందరి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి పరిచయం
పంక్తి 3:
director = [[వేదాంతం రాఘవయ్య]]|
year = 1957| |
image = suvarna sundari.jpg|
language = తెలుగు|
production_company = [[అంజలీ పిక్చర్స్]]|
పంక్తి 11:
}}
 
'''సువర్ణసుందరి''', 1957లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ప్రఖ్యాత నటీమణి అంజలీ దేవి, ఆమె భర్త ఆదినారాయణరావు ఈ సినిమాను తమ స్వంత బ్యానర్ "అంజలీ పిక్చర్స్" పై నిర్మించారు. ఆదినారాయణరావు కూర్చిన సంగీతం ఈ సినిమా ఘన విజయానికి చాలా తోడ్పడింది. ముఖ్యంగా "హాయి హాయిగా ఆమని సాగే", "పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా" వంటి పాటలు ఎంతోకాలంగా సినిమా సంగీతాభిమానులను అలరించాయి.
 
==చిత్రకథ==
ఒకానొక అడవిలో విద్య పూర్తి చేసుకొని తన రాజ్యానికి వెళ్ళేందుకు సిద్దమైన రాకుమారుడు జయంత్(అక్కినేని నాగేశ్వరరావు)కు తన ప్రేమించానని పెళ్ళి చేసుకొమ్మని అడుగుతుంది గురువు కుమార్తె. ఆమె తనకు విద్యనొసగిన గురువు కుమార్తె అని ఆమెను సోదరిగానే భావించానని చెపుతాడు జయంతుడూ. ఆమె ఉక్రోషంతో బట్తలు చించుకొని జుత్తు చెరుపుకొని అందరినీ పిలిచి అల్లరి చేస్తుంది. అతడు తనను మానభంగం చేసాడని చెపుతుంది. తనను పట్తబోయిన వాళ్ళను కొట్టి తప్పించుకు పారిపోతాడు జయంత్. గురువు విషయం తెలుసుకొని తన కుమార్తెను తీసుకొని రాజు దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పి అతడి కుమారుని శిక్షించమంటాడు. రాజు ధర్మానికి భద్దుడై తన కుమారుని పట్టి భందించమని చెపుతాడు. మిత్రుడైన మంత్రి కుమారుని ద్వారా విషయం తెలిసి కొంతకాలం తరువాత నిజం తెలుస్తుందని తరువాత మెల్లగా రావచ్చని చెప్పిన అతడి మాటలతో అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళి వెళ్ళి ఓక పల్లెలో ముగ్గురు ఆకతాయీల మటలతో ఒక రాక్షస గుహలోకి వెళతాడు. అక్కడ మానవ శిరస్సు, పాముశరీరం కల వ్యక్తితో తలపడి తరువాత అతడి శాపకధ విని అతడికి సహాయపడేమ్దుకు అక్కడే అగ్నిగుండములో దూకి ఆత్మార్పణ చేసుకొంటాడు. దానితో శపవిమోచనం అయిన ఆ వ్యక్తి దేవరూపం ధరించి జయంతుడికి ఎగిరే చాప, కోరిన ఆహారాన్ని ఇచ్చే కమండలం, ఎవరినైనా ధండిమ్చే ధండం బహుకరిస్తాడు.
[[బొమ్మ:Suvarna-sundari-1.jpg | 250px | thumb | left | సువర్ణ సుందరి కధ సినిమా నుండి ఒక సన్నివేశము]]
 
జయంతుణికి ఈ మూడు వస్తువులూ ఇవ్వడం చూసిన ఆకతాయిలు ముగ్గురూ అతడిని వెనుకపాటున కొట్టి చెరువు ఒడ్డున పడవేసి వస్తువులను తీసుకొనిపోతారు. తరువాత రాత్రికి అతడికి చెరువులోని నీటి వలన మెలకువ వస్తుంది. దానితో పాటు వాతావరణం హాయిగా మారి అక్కడకు ఆకాసం నుండి కొందరు దేవకన్యలు రావ్దం జరుగుతుంది. వారి మద్య కల సుమ్దరిని చూసిన జయంతుడు అమెను ప్రేమిస్తాడు. ఆమెను ఎలాగైనా పొందాలని వారు విడిచిన దేవతా వస్త్రాల వద్ద కల ఆమె వస్త్రాన్ని పట్టుకొని సృహలేనివాడిగా నటిస్తాడు. వారు తిరిగి వెళ్ళాలనుకొన్నపుడు ఆమె తన వస్త్రాన్ని తీసికొనదానికి వచ్చి అతడిని చూస్తుంది. అతడిని విడిచి చెలులతో వెళ్ళుటకు మనస్కరించక అక్కడె ఆగిపోతుంది. వారిద్దరూ గాంధర్యపద్దతిలో వివాహం చేసుకొంటారు. కొంతకాలం ఉన్నతరువాత ఆమె తను తిరిగి ఇంద్ర సభకు వెళ్ళలని చెప్పి అతడికి ఒక వేణువు ఇచ్చి దానిని వాయించినపుడు తాను వస్తానని చెప్పి వెళుతుంది.
 
 
 
సువర్ణసుందరి ఇంద్రుని సభనందు నాట్యం చేయుచున్నపుడు జయంతుడు వేణువు ఊదటం వలన ఆమె రాలేక సభలో నాట్యం చేయలేక పడిపోతుంది. ఆమెను పరిక్షీంచిన ఇంద్రుడు ఆమె గర్భవతి అని తెలుసుకొంటాడు. దేవసభ నియమాలను తప్పినందుకు ఆమె మానవకన్యగా మారిపోవాలని, ఆమె ఆమెను మరచిపోతాడని ఆమె భర్తను తాకిన మరుక్షణం అతడు శిలగా మారిపోతాడని శాపం ఇస్తాడు. మరుక్షణం ఆమె భూమిపై పడి అక్కడే ఒక బిడ్దను కంటుంది,
 
 
[[బొమ్మ:Suvarna-sundari-1.jpg | 250px | thumb | left | సువర్ణ సుందరి కధ సినిమా నుండి ఒక సన్నివేశము]]
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/సువర్ణసుందరి" నుండి వెలికితీశారు