మొదటి దేవరాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: it:Deva Raya I
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''మొదటి దేవ రాయలు''' ఇతను [[రెండవ హరిహర రాయలు]] కుమారుడు,. తన అన్నగారినుండి రాజ్యమును బలవంతముగా స్వాధీనము చేసుకున్నాడు.
==యుద్దములు==
===ఫిరోద్ షా తో తొలి యుద్దం===
సింహాసనము ఆక్రమించిన తొలిరోజులలోనే, విజయనగర రాజ్య అంతఃకలహాలను ఆసరాగా చేసుకోనిచేసుకొని [[ఫిరోద్ షా]] విజయనగరమును ముట్టడించి, ఓడించి 32 లక్షల రూపాయలను తీసుకోనిపోయినాడని [[సయ్యదలీ]] వ్రాతల వలన తెలుసుతున్నదితెలియుచున్నది.
===రెడ్డి రాజులు, బహుమనీలపై విజయాలు===
తరువాత [[కందుకూరు]]ను పరిపాలిస్తున్న [[రెడ్డి రాజులు]] , [[ఉదయగిరి]] రాజ్యమందున్న [[పులుగునాడు]], [[పొత్తపినాడు]]లను జయించి తమ రాజ్యమున కలుపుకున్నారు, ఇక్కడ గమనించవలసినది. ఏమిటంటే [[ఉదయగిరి]] మన దేవరాయలగారికిదేవరాయలకు తండ్రిగారుతండ్రి ఆధీనము చేసిన దుర్గము!. ఈ సమయములో మన దేవ రాయలు వారు, [[రాజమహేంద్రవరం]]ను పరిపాలిస్తున్న [[కాటయవేముడు | కాటయవేమునితో]] సంధి చేసుకున్నాడు. వీరు ఇద్దరూ కలసి [[కొండవీడు | కొండవీటికి]] చెందిన [[పెద కోమటి వేముడు | పెద కోమటి వేమునితో]], అతని స్నేహితుడగు [[అన్నదేవచోడుడు | అన్న దేవ చోడునితో]], [[బహుమనీ]] [[ఫిరోద్ షా]] తోనూ యుద్దము చేసినారు.
 
దేవ రాయని మిత్రుడైన [[కాటయ వేముడు]], [[పెద కోమటి వేముడు]]తో యుద్దం చేస్తూ వీరమరణం పొందినాడు. దానితో దేవరాయడు [[రాజమహేంద్రవరం]] అధిపతిగా [[కాటయ వేముడు | కాటయవేముని]] కుమారుడైన, పది సంవత్సరముల ప్రాయం వాడైన [[రెండవ కుమార గిరి]]ని కూర్చొనబెట్టి, [[అల్లాడ రెడ్డి]], అతని కుమారులు [[వేమ]] , [[వీర భద్రా రెడ్డి]] లుతో కలసి శతృవులైన [[ఫిరోద్ షా]], [[పెద కోమటి వేమా రెడ్డి]] సైన్యాన్ని ఓడించి [[రాజమహేంద్రవరం]] పై అల్లాడరెడ్డి ఆధిపత్యాన్ని నిలబెట్టినాడు.
ఇటువంటి ఓటమి తరువాత [[ఫిరోద్ షా]] [[పానుగల్లు]] దుర్గమును ఆక్రమించెను, కానీఆక్రమించాడు. [[కొండవీడు]], [[బహుమనీ]] ల స్నేహాన్ని చూసి కీడు శంకించిన [[పద్మ నాయకులు]] (గమనిక: వీరు ఇంతకు ముందు బహుమనీలతో కలసి విజయనగర రాజ్యంపై దండెత్తినారు) [[విజయనగర రాజులు | విజయనగరాధిపతతితో]] స్నేహం చేసుకోనిచేసుకొని [[పానుగల్లు]] దుర్గమును [[ఫిరోద్ షా]] నుండి కాపాడటానికి రెండు సంవత్సరములు యుద్దము చేసినాడు.
 
ఇటువంటి సమయంలో మన [[దేవరాయలు]] వ్యూహాత్మకంగా [[బహుమనీ]] సుల్తానులకు [[కొండవీడు]] నుండి ఎటువంటి సహాయం రాకుండా చేయడానికి సైన్యాన్ని ఏకకాలంలో తీరాంధ్రప్రదేశాన్ని ఆక్రమించడానికి పంపించినాడు. ఈ సైన్యము చాలా అమోఘమైన పురోగతి సాధించి [[పొత్తపినాడు]], [[పులుగులనాడు]] లను ఆక్రమించి [[మోటుపల్లి]] రేవు పట్టాణాన్ని ముట్టడించినది. విజయనగర ప్రభువులు ఈ రెండు యుద్దములందూ విజయాలు సాధించి [[బహుమనీ]] సుల్తానులనూ, [[కొండవీడు]] రాజులనూ ఓడించి [[నల్గొండ]], [[పానుగల్లు]], [[తీరాంధ్ర]] మొత్తం విజయనగానవిజయనగర సామ్రాజ్యములో విలీనం విలీనమయినాయిచేశారు.
 
ఇటువంటి ఓటమి తరువాత [[ఫిరోద్ షా]] [[పానుగల్లు]] దుర్గమును ఆక్రమించెను, కానీ [[కొండవీడు]], [[బహుమనీ]] ల స్నేహాన్ని చూసి కీడు శంకించిన [[పద్మ నాయకులు]] (గమనిక: వీరు ఇంతకు ముందు బహుమనీలతో కలసి విజయనగర రాజ్యంపై దండెత్తినారు) [[విజయనగర రాజులు | విజయనగరాధిపతతితో]] స్నేహం చేసుకోని [[పానుగల్లు]] దుర్గమును [[ఫిరోద్ షా]]నుండి కాపాడటానికి రెండు సంవత్సరములు యుద్దము చేసినాడు.
 
ఇటువంటి సమయంలో మన [[దేవరాయలు]] వ్యూహాత్మకంగా [[బహుమనీ]] సుల్తానులకు [[కొండవీడు]]నుండి ఎటువంటి సహాయం రాకుండా చేయడానికి సైన్యాన్ని ఏకకాలంలో తీరాంధ్రప్రదేశాన్ని ఆక్రమించడానికి పంపించినాడు. ఈ సైన్యము చాలా అమోఘమైన పురోగతి సాధించి [[పొత్తపినాడు]], [[పులుగులనాడు]]లను ఆక్రమించి [[మోటుపల్లి]]రేవు పట్టాణాన్ని ముట్టడించినది. విజయనగర ప్రభువులు ఈ రెండు యుద్దములందూ విజయాలు సాధించి [[బహుమనీ]] సుల్తానులనూ, [[కొండవీడు]]రాజులనూ ఓడించి [[నల్గొండ]], [[పానుగల్లు]], [[తీరాంధ్ర]] మొత్తం విజయనగాన విలీనమయినాయి.
 
==ఇతర విశేషములు==
మొదటి దేవరాయలు ఈ స్పూర్తివంతమైన విజయములతో పాటూ, తన రాజధాని నగరాన్ని చక్కగా పటిష్ట పరిచినాడు, కోట గోడలూ, బురుజులూ కట్టించినాడు, తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టినాడు, వ్యవసాయాన్ని అభివృద్ది చేసినాడు. ఇతను సాధించిన విజయాలు తరువాత తరువాత విజయనగరాన్ని ఉన్నతస్తానంలోఉన్నతస్థానంలో ఉంచడానికి చాలా తోడ్పడినాయి.
 
 
 
 
==కవులు==
[[జక్కన]] అను మహాకవికవి [[విక్రమార్క చరిత్ర]] ను ఈ కాలముననే రచించినాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/మొదటి_దేవరాయలు" నుండి వెలికితీశారు