నృసింహ జయంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
అని నరసింహుడు ప్రహ్లాదునితో పేర్కొన్నట్లుగా [[నృసింహ పురాణము]] లో కలదు.
 
[[శ్రీవైష్ణవులు]] సంప్రదాయానుసారంగఅ త్రయోదశి (ముందు రోజు) నాటి రాత్రి [[ఉపవాసం]] ఉండి, చతుర్దశి నాడు కూడా ఉపవాసం ఉండి, ప్రదోష కాలమున నృసింహ విగ్రహమును పూజించుతారు. స్తంభములో జన్మించాడు గనుక భవంతి స్తంభములకు తిరుమణి, తిరు చూర్ణములు పెట్టి పూజిస్తారు. రాత్రి [[జాగరణము]] చేసి, స్వర్ణసింహ విగ్రహమును దానమిచ్చి, మరునాడు పారణ చేయుదురు. వైశాఖము గ్రీష్మము గనుక వడపప్పు, పానకము ఆరగింపు పెడతారు.
 
==నృసింహ పురాణ కథ==
"https://te.wikipedia.org/wiki/నృసింహ_జయంతి" నుండి వెలికితీశారు