సంగీత రత్నాకరము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గీకరణలోమార్పు
వికీకరణ
పంక్తి 1:
{{విస్తరణ}}
'''సంగీత రత్నాకరము''' ను [[శార్జ్ఞ దేవుడు]] 13 వ శతాబ్దంలో రచించాడు. అటు హిందుస్తానీ సంగీతానికి ఇటు కర్ణాటక సంగీతానికి ఇది ప్రామాణిక గ్రంధం. వేదకాలం నుంచీ ముస్లింల ప్రాబల్యం వరకూ గల మధ్య కాలంలో సంగీతానికి గల స్థితిగతులను తెలియజెప్పే గ్రంధమిది.
దీనినే ''సప్తాధ్యాయి'' అని కూడా అంటారు. ఇందులో 7 అధ్యాయాలు ఉన్నాయి. అవి వరుసగా :
1.# స్వరగతాధ్యాయము
2.# రాగవివేకాధ్యాయము
3.# ప్రకీర్ణకాధ్యాయము
4.# ప్రబంధాధ్యాయము
5.# తాళాధ్యాయము
6.# వాద్యాధ్యాయము
7.# నర్తనాధ్యాయము : ఈ చివరి అధ్యాయం నాట్యం గురించి చెబుతుంది.
 
== ఈ గ్రంధం పై వ్రాయబడిన వ్యాఖ్యానాలు :==
1.# సింహభూపాలుని ''సంగీత సుధాకరము''
2.# కల్లినాథుని ''కళానిధి''
 
 
"https://te.wikipedia.org/wiki/సంగీత_రత్నాకరము" నుండి వెలికితీశారు