పెళ్ళి చేసి చూడు (1952 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
B.K.Viswanadh (చర్చ | రచనలు) కధ |
B.K.Viswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 11:
తెలుగు చిత్రసీమలో హేమా హేమీలంతా కలసి నటించిన చిత్రాలలో ఇది ఒకటి.
ఒక పల్లెలో తన తల్లి([[కన్నాంబ]]), చెల్లి అమ్మడు([[వరలక్ష్మి]])లతో నివసించే రాజు నాటకాలలో వేషాలేస్తూ ఆ ఊరి స్కూలులో పనిచేస్తుంటాడు. అతని మావయ్య అయిన గోవిందయ్య అదే ఊరిలో ఉంటూ మేనల్లుడిని తన కూతురుకు ఇచ్చి వివాహం చేయాలనుకొంటాడు. అతని పొరుగింటి దూరపు బందువు భీమన్న ఆమెను ఇష్టపడుతుంటాడు. ఆమె కూడా ఇతడిని పెళ్ళిచేసుకోవలనుకొమ్టుంది. రాజు తన చెల్లి పెళ్ళి అయితే కాని తను పెళ్ళిచేసుకోనని సంభందాలకోసం వెంకటపతి అనే ఆయనను కలుసుకోవటం కోసం వేరే ఊరు వెళతాడు. అక్కడ పూటకూళ్ళమ్మ ద్వారా దూపాటి వియ్యన్న([[ఎస్.వి.రంగారావు]]) అనే ఆయన ద్వారా పని జరుగుతుందని తెలిసి ఆయన ఇంటికి వెళతాడు. ఆయన తన తండ్రికి స్నేహితుడని తెలుస్తుంది. ఆయన తన కూతురు చిట్టి([[సావిత్రి]])ని చేసుకోమని అతని చెల్లి పెళ్ళి తను చేస్తానని చెప్పడంతో చిట్టిని పెళ్ళాడుతాడు. [[మద్రాసు]]లో ఉద్ధ్యోగం చేస్తున్నవెంకటపతి కొడుకు రమణ([[ఎన్.టి.రామారవు]])తో వివాహం నిర్ణయిస్తారు. తన కూతురిని పెళ్ళి చేసుకోకపోవడం వలన ద్వేషంతో ఉన్న గోవిందయ్య వెంకటపతిని రెచ్చగొదతాడు. వివాహం పూర్తయ్యే సమయానికి వియ్యన్న అనుకొన్న మొత్తం ఇవ్వలేకపోవడంతో పెళ్ళిపీటలమీద ఉన్న తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోతాడు వెంకటపతి.
==ఇతర విశేషాలు==
|