విక్రం సారాభాయ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కామన్స్ నుంచి బొమ్మ చేర్పు |
→బాల్యము: విస్తరణ |
||
పంక్తి 26:
తన ఎనిమిది మంది పిల్లలను చదివించడానికి ఆమె మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది. వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూ, రవీంద్ర నాథ్ ఠాగూర్, మరియు జవహర్లాల్ నెహ్రూ మొదలైన ఎంతో మంది ప్రముఖులు తరచూ వస్తూ ఉండేవారు. వీరు విక్రం సారాభాయ్ వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు.
అహ్మదాబాదులోని గుజరాత్ కళాశాల నుంచి మెట్రిక్ పాసయ్యాడు. తరువాతి చదువుల కోసం ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. 1940లో అక్కడ నుంచి నాచురల్ సైన్సెస్ లో ట్రిపోస్ లో ఉత్తీర్ణుడయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం అప్పటికే ప్రారంభం అవడంతో భారతదేశానికి తిరిగి వచ్చి బెంగుళూరు లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో [[సి.వి. రామన్ ]] పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపైన పరిశోధన మొదలుపెట్టాడు. రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత 1945 లో త్రిగి కేంబ్రిడ్జి వెళ్ళి పీహెచ్డీ పట్టా 1947లో సాధించుకుని వచ్చాడు.
==కుటుంబం==
ఇతని భార్య [[మృణాలిని సారాభాయ్]]. ఆమె మంచి సాంప్రదాయ నర్తకి. అప్పట్లో వీరి పెళ్ళి చెన్నై లో జరిగింది. అయితే వీరి పెళ్ళికి విక్రం సారాభాయ్ తరపు బంధువులు అందరూ క్విట్ ఇండియా ఉద్యమంలో బిజీగా ఉండటంతో ఎవరూ హాజరుకాలేకపోయారు. వీరి కుమార్తె [[మల్లికా సారాభాయ్]].ఈమె కూడా మంచి నర్తకి. కొడుకు కార్తికేయ.
== బయటి లింకులు ==
|