మామిడిపల్లి వీరభద్ర రావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
==వృత్తి==
చిన్నతనము నుంచి నాటక రంగము మీద వున్నా మక్కువతో, తండ్రి చూసిన ఉద్యోగావకాసలను కాదనుకుని, నటుడిగా అటు నాటకాలలో, ఉద్యోగరీత్యా ఆకాశవాణిలో స్థిరపడ్డాడు. సరదాగా మిత్రుని దగ్గరకు వెళ్ళిన వీరభద్రరావు ని [[మాదాల రంగారావు]] [[బలిపీఠం]] సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేయించారు. మిత్రుడు, శ్రేయోభిలాషి అయిన [[జంధ్యాల]] దర్సకత్వములో వచ్చిన [[నాలుగుస్థంబాలాటనాలుగు స్తంభాలాట]] చిత్రముతో చిత్రసీమ లో స్థిరపడ్డాడు. 1988లో [[జంధ్యాల]] దర్సకత్వములో వచ్చిన [[చూపులు కలిసిన శుభవేళ]] చిత్రము ఆఖరి చిత్రము.
 
===రంగస్థలము===