హరిత విప్లవం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[హరిత విప్లవం]] అనగా వ్యవసాయ పద్దతుల్లో మార్పు తెచ్చి ఉత్పత్తుల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిన ఒక ఉద్యమం. ఇది మొట్ట మొదటి సారిగా [[మెక్సికో]] లో 1945 లో ప్రారంభమైంది. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్ ఇందుకు సహకారమందించాయి. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి మెక్సికో ప్రభుత్వం వివిధ రకాలైన గోధుమ వంగడాలను అభివృద్ధి చేసింది.
==భారతదేశంలో==
మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ నేతృత్వంలో సాధించిన విజయాన్ని స్పూర్తిగా తీసుకుని రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ ఈ విప్లవాన్ని ఇతర దేశాలను విస్తరించడానికి నిర్ణయించింది. 1961 లో భారతదేశం లో విపరీతమైన క్షామం ఏర్పడింది. అప్పటి భారతదేశపు వ్యవసాయశాఖా మంత్రియైన ఎమ్మెస్ స్వామినాథన్ సలహాదారు నార్మన్ బోర్లాగ్ ను భారతదేశానికి ఆహ్వానించారు. భారతదేశ ప్రభుత్వ పరంగా ఇబ్బందులున్నప్పటికీ గోధుమలను మెక్సికో ప్రయోగశాల నుంచి దిగుమతి చేసుకుని పంజాబ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పండించారు. దాంతో భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికినట్లయింది.
 
 
[[en:Green Revolution]]
[[af:Groen rewolusie]]
"https://te.wikipedia.org/wiki/హరిత_విప్లవం" నుండి వెలికితీశారు