మొసలికంటి తిరుమలరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
వీరు తూర్పు గోదావరి కాంగ్రెసు అధ్యక్షలుగా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. 1937 నుండి 1940 వరకు కేంద్ర అసెంబ్లీ సభ్యులుగాను, 1945-1947 లో స్టేట్ కౌన్సిల్ సభ్యులుగాను, 1948-1950 లలో రాజ్యాంగ సభ సభ్యులుగాను, 1950-1952లో తాత్కాలిక గవర్నమెంటు సభ్యులుగా ఉన్నారు.
 
వీరు 1957, 1962, 1967 సాధారణ ఎన్నికలలో 2వ, 3వ మరియు 4వ [[లోకసభ]]కులకు [[కాకినాడ లోకసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికై కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ ఉపమంత్రిగా పనిచేశారు.
 
వీరు 1970 సంవత్సరంలో పరమపదించారు.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:2వ లోకసభ సభ్యులు]]
[[వర్గం:3వ లోకసభ సభ్యులు]]
[[వర్గం:4వ లోకసభ సభ్యులు]]