చక్రవర్తి రాజగోపాలాచారి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bn:চক্রবর্তী রাজগোপালাচারী
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| religion = [[హిందూ మతం|హిందూ]]
}}
'''రాజాజీ'''గా ప్రసిద్ధుడైన '''చక్రవర్తి రాజగోపాలాచారి''' (Chakravarthi Rajagopalachari) ([[తమిళం]]: சக்ரவர்தி ராஜகோபாலாச்சாரி) స్వతంత్ర సమరయోధుడు మరియు రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు రెండవ మరియు చివరి గవర్నర్ జనరల్. ఆయన సంయుక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1937లో పనిచేశాడు. భారతదేశపు అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను[[భారతరత్న]]ను పొందిన తొలివ్యక్తులలో ఒకడు (1954లో). రాజాజీ [[తమిళనాడు]] రాష్ట్రములోని [[సేలం]] జిల్లా, [[తోరపల్లి]] గ్రామములో [[1878]], [[డిసెంబర్ 10]]న జన్మించాడు.
 
[[వర్గం:భారతరత్న గ్రహీతలు]]