గోవర్ధన గిరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[ఫైలు:Govardhan.jpg|thumb|right|175px|బృందావనంలో గోవర్ధనగిరి]]
 
'''గోవర్ధన గిరి''' ([[ఆంగ్లం]]: Govardhan; [[సంస్కృతం]]: गोवर्धन) [[భాగవతం]] లో ప్రస్థావించబడిన ఒక [[పర్వతం]] పేరు. దీనిని హిందువులు పవిత్రంగా భావిస్తారు. ఇది ప్రస్తుతం [[బృందావనం]] పట్టణానికి సమీపంలో ఉన్నది. గోవర్ధనం అనగా గోవుల్ని వర్ధనం అనగా వృద్ధిచేయడం అని అర్ధం. [[శ్రీకృష్ణుడు]] యదుకులంలో ఉండగా ఒకసారి [[దేవేంద్రుడు]] యాదవులపై కోపించి కుండపోతగా వర్షం కురిపించాడు. అపుడు వారు శ్రీకృష్ణుని వేడుకొనగా తన చిటికెని వేలితో ఈ పర్వతాన్ని ఎత్తితే వారంతా ఆ వర్షం తగ్గే వరకూ దాని నీడన తలదాచుకొంటారు.
 
కృష్ణుని మరియు వైష్ణవ భక్తులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నారు. చాలా మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ కొండ చుట్టూ జపాలు, గానాలు, భజనలు చేస్తూ, [[గిరి ప్రదక్షిణం]] చేస్తారు. ఈ గిరి పరిసర ప్రాంతాలలో శ్రీకృష్ణుడు మరియు [[బలరాముడు]] బాల లీలలు చాలా విశేషంగా ప్రాముఖ్యత వహించాయి.
"https://te.wikipedia.org/wiki/గోవర్ధన_గిరి" నుండి వెలికితీశారు