శైవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==వీరశైవం==
తెలుగులో వీరశైవ ప్రచారం కోసం పాల్కురికి సోమనాథుడు అనేక రచనలు చేశాడు. సమాజంలోని అన్నివర్గాల వారికి అందుబాటులోకి రావాలని వివిధ ప్రక్రియలు చేపట్టాడు. పురాణం, చరిత్ర కావ్యం, శతకం, ఉదాహరణ కావ్యం, గద్యలు, రగడలు, అష్టకం, పంచకం, స్తవం, భాష్యం ముఖ్యంగా పేర్కొనదగినది. వీటిలో కొన్ని తెలుగులోను, కొన్ని కన్నడం, సంస్కృతంలోనూ రచించాడు. పండితుల కోసం రుద్ర భాష్యం, సోమనాథ భాష్యం రచించాడు.
తెలుగులో వీరశైవ ప్రచారం కోసం పాల్కురికి సోమనాథుడు అనేక రచనలు చేశాడు.
 
వీరశైవ మత పురాణమైన [[బసవ పురాణం]]లో బసవేశ్వరుని చరిత్ర ప్రధానమైనది. ఒక మత ప్రవక్త జీవితాన్ని పురాణంగా నిర్మించిన మొదటి దేశీయ పురాణం ఇది. వీరశైవంలోని ముగ్ధ భక్తిని, వీర భక్తిని, జ్ఞాన భక్తిని ముప్పేటగా వర్ణించే రచన ఇది. ఇందులో బసవేశ్వరుని జీవితంతో పాటు అతని సమకాలీనులైన భక్తుల కథలను, ప్రాచీన శివ భక్తుల కథలను కలిపి వర్ణించాడు. అందువలన బసవ పురాణం శివభక్తి కథా సాగరంగా రూపొందింది.
 
==శివారాధన==
"https://te.wikipedia.org/wiki/శైవం" నుండి వెలికితీశారు