శక్తి ఆరాధన: కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోష సవరణ
పంక్తి 1:
[[హిందూ ధర్మంలోధర్మం]]లో శివుని సర్వశక్తిమంతునిగా ఎంచి ఆరాధించే వారు శైవులుగానూ విశ్ణువును సర్వశక్తిమంతునిగా ఎంచి ఆరాధించేవారిని వైష్ణవులుగానూ ఆదిశక్తిని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారు '''శాక్తేయులు'''గానూ పిలువబడుతారు. త్రిమూర్తులకు కూడా ఆది పరాశక్తి అని [[దేవీ భాగవతం]] వర్ణన. ఇలా ఆరాధించే మూర్తులు అనేకరూపాలలో ఉంటాయి.
 
ఆదిశక్తిని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారు శాక్తేలుగానూ పిలువబడుతారు.త్రిమూర్తులకు కూడా ఆది పరాశక్తి అని దేవీ భాగవతం
 
వర్ణన.ఇలా ఆరాధించే మూర్తులు అనేకరూపాలలో ఉంటాయి.ఈ శక్తిని శివుని భార్య పార్వతిదేవిలో[[పార్వతి]]దేవిలో ఉన్నాయని భావన. ఆబావనల్తోఆ భావనల్తో అనేక రూపాలలో ఉన్న శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు. ఆమె విష్ణువులా[[విష్ణువు]]లా రాక్షస సంహారిణి. లోకకంటకులగు అనేక రాక్షసులను ఆమె వధించి లోకాలను రక్షించి ప్రజలకు ఆనందం కలిగించింది. ఊరి పొలిమేరలో కాపలా ఉండి ఊరి ప్రజలను దుష్ట శక్తుల నుండి కాపాడే దేవి పోలేరమ్మ, మసూచి లాంటి రోగాల బారిన పడకుండా కాపాడ టానికి రోగం వచ్చిన తరవాత రోగనివారణకు అమ్మను పూజిస్తారు. కొన్ని రోగాలకు అమ్మవారి పేరు పెట్టి ఇప్పటి వరకూ పురాతన పద్ధతుల ద్వారా రోగ నివారాణ చేసే ఆచారం దేశమంతా అనేకరూపాలలో కనిపిస్తుంది. ప్రతి ఊరికీ గ్రామానాకిగ్రామానికి గ్రామదేవతలు[[గ్రామదేవత]]లు ఉంటారు. ఇలా హిందూధర్మంలో శక్తి ఆరాధన అనేకర్ప్పాలలోఅనేక రూపాలలో కనిపిస్తుంది.
 
==ఆరాధనా పద్ధతులు దేవీ నామాలు==
సింధూ నాగరికతలో [[శివుడు|శివుని]] పశుపతిగానూ లింగమూర్తిగానూ ఆదిశక్తిని లోకమాతగానూ జన్మకారిణిగానూ భావించి ఆరాధించినట్లు పురాతన అవశేషాలు చెప్తున్నాయి. ఊరి పొలిమేర్లను కాచే దేవిగానూ పెద్ద అమ్మవారుగా పిలువబడే అంటు వ్యాది మసూచి నివారిణిగా భావించే అమ్మగా రేణుకాదేవి తెలుగునాట పోలేరమ్మగానూ తమిళనాడులో[[తమిళనాడు]]లో ఎల్లమ్మ మరియు ఎట్టమ్మగానూ ఉరూరా వెలసి పూజింపబడుతుంది. ఉడుపుచలమ అని చెప్పబడే ప్రత్యేక వాయిద్య సహాయంతో చెప్పబడే కథలో రేణుకాదేవి వృత్తాంతం చెప్పడం జమదగ్ని భార్య రేణుకాదేవి రోగాలబాధ నుండి విముక్తి కలిగించే మారెమ్మ అని నిర్ధారణ చేస్తుంది. ఈమె మూర్తి తలవరకు మాత్రమే ఉంటుంది. తలకు మాత్రమే పూజలు చేస్తారు.
 
===నామాలు===
పల్లెలూ, గ్రామాలూ, ఊర్లూ, పట్టణాలూ ఒక్కో ప్రదేశానికీ ఒక్కో రూపంలో పూజింపబడే అమ్మవార్ల నామాలు కోకొల్లలు. వాటిలో కొన్ని విజయవాడ కనకదుర్గ, కంచి కామాక్షీ, మధుర మీనాక్షి, ముంబాయిలోని మాబాదేవిమాంబాదేవి, కలకత్తా కాళీ,మసూరు చాముంఢీమైసూరు చాముండి, మూగాంబికా, వైష్ణవీమాత,క్శీ కాశీ విశాలాక్షీ, శ్రీశైలం భ్రమరాంబ, అమ్మవారి ప్రముఖ నామాలలో కొన్ని. గ్రామదేవతలైన పోలేరమ్మ, ఎల్లమ్మ, పైడితల్లి, బతుకమ్మ, రేణుకా, కాకతమ్మా, మాహురమ్మా, శ్రీనాధుని రచనలలో వర్ణింపబడిన మూలగూరమ్మ, .పిఠా పురంపిఠాపురం పీటలమ్మ, సామర్లకోట చామలమ్మ, దాక్షారామం మాణిక్యాలమ్మ లాటి రూపాలు మరికొన్ని
 
దేశదిమ్మరులూ లైన కొండ దొరలు భవిష్యత్తు చెప్పడం చెప్పించుకోవడం ఒక అలవాటు.వారు చెప్పే ముందు "అంబ పలుకు,జగదంబ పలుకు బెజవాడ కనక దుర్గ పలుకు కాశీవిశాలాక్షి పలుకు" అని ముందుగా దేవి ఆనతి తీసుకుని దేవి పలుకులుగా బవిష్యత్తు చెప్పడం అలవాటు.ఈ అలవాటు ఎరుకలసానులు అనబడే సోది చెప్పే ఆడవారిలో కూడా ఉంది.గంగిరెద్దును తీసుకు వచ్చి బిక్షాటన సాగించే బుడబుక్కల వాళ్ళు అమ్మపేరుతో ఆశీర్వచనాలు గృహస్తులకు ఇస్తుంటారు.
 
దేశదిమ్మరులూ లైన కొండ దొరలు భవిష్యత్తు చెప్పడం చెప్పించుకోవడం ఒక అలవాటు. వారు చెప్పే ముందు "అంబ పలుకు, జగదంబ పలుకు బెజవాడ కనక దుర్గ పలుకు కాశీవిశాలాక్షి పలుకు" అని ముందుగా దేవి ఆనతి తీసుకుని దేవి పలుకులుగా బవిష్యత్తుభవిష్యత్తు చెప్పడం అలవాటు. ఈ అలవాటు ఎరుకలసానులు అనబడే సోది చెప్పే ఆడవారిలో కూడా ఉంది. గంగిరెద్దును తీసుకు వచ్చి బిక్షాటన సాగించే బుడబుక్కల వాళ్ళు అమ్మపేరుతో ఆశీర్వచనాలు గృహస్తులకు ఇస్తుంటారు.
వామాచారం తాంత్రిక పూజలు ప్రజలను భీతావహకులను చేసే క్షుద్రపూజలు మరియు మాంత్రిక శక్తులను సాధించడానికి దేవీ రూపాలలో పూజించడం
 
అలవాటు.దీనిని ఉపాసన అనడం ఆనవాయితీ.వీరు కాళీమాత,రాజరాజేశ్వరీ,లలిత,బాలా త్రిపురసుందరీ మొదలైన నామాలతో ఆరాధిస్తారు.
 
వామాచారం తాంత్రిక పూజలు ప్రజలను భీతావహకులను చేసే క్షుద్రపూజలు మరియు మాంత్రిక శక్తులను సాధించడానికి దేవీ రూపాలలో పూజించడం అలవాటు. దీనిని ఉపాసన అనడం ఆనవాయితీ. వీరు కాళీమాత, రాజరాజేశ్వరీ, లలిత, బాలా త్రిపురసుందరీ మొదలైన నామాలతో ఆరాధిస్తారు.
 
 
వాగ్గేయకారులూ దేవిని అంబ, వారాహి, వైష్ణవీ, శారదా, అఖిలాండేశ్వరి, వామినీ ఇత్యాది నామాలతో కీర్తనల రూపంలో దేవీ ఆరాధనచేసారు. దేవి ఆరాధకుడైన కవి కాళిదాసుసేకాళిదాసుచే ఆరాధించ బడిన కాళి, .కవులచే ఆరాధించబడిన శరదాంబశారదాంబ, వీరిలో కొందరు. ముత్తు స్వామి దీక్షితులచే ఆరాధించబబడిన అంబ, జలంధర పీఠవాసిని,శ్యామాశాస్త్రిచే శ్యామశాస్త్రిచే ఆరాధించబడిన కామాక్షీ చెప్పుకో తగినవి.
 
వాగ్గేయకారులూ దేవిని అంబ,వారాహి,వైష్ణవీ,శారదా,అఖిలాండేశ్వరి,వామినీ ఇత్యాది నామాలతో కీర్తనల రూపంలో దేవీ ఆరాధనచేసారు.ఆరాధకుడైన కవి కాళిదాసుసే ఆరాధించ బడిన కాళి .కవులచే ఆరాధించబడిన శరదాంబ, వీరిలో కొందరు.ముత్తు స్వామి దీక్షితులచే ఆరాధించబబడిన అంబ,జలంధర పీఠవాసిని,శ్యామాశాస్త్రిచే ఆరాధించబడిన కామాక్షీ చెప్పుకో తగినవి.
==శక్తి ప్రాధానిక నగరాలు==
*ముంబాయి;-మాంబాదేవి ఆదేవిపేరుతో ఆనగరానికి ముంబాయి అన్న పేరు వచ్చింది.
*బాసర;-సరస్వతీదేవి ఈ దేవికి ప్రత్యేక ఆలయం అనేకంగా బాసర మాత్రమే.
*మధుర;-మీనాక్షీ బహుసుందర ఆలయం.
*కంచి;- శంకరాచార్య పీఠం ఉన్న క్షేత్రం. ఇక్కడ దేవి కామాక్షీ పేరుతో ఆరాధించబడుతుంది.
*కన్యాకుమారి;-ఇక్కడ దేవి కన్యాకుమారి. ఆమె ముక్కు పుడక ప్రసిద్ధి. నావికులు ఆ ముక్కు పుడక కాంతిని చూసి భరతఖండం వచ్చినట్లు గుర్తిస్తారని *ప్రతీతి. ప్రస్తుతం ముక్కు పుడక కనపడకుండా చుట్టూ ఆలయ నిర్మాణం జరిగింది.
*పొద్దుటూరు;-ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం కన్యకాపరమేశ్వరి. ఈ దేవి వైశ్యుల చేత మాత్రమే పూజింపబడుతుంది.
*కొల్లేరు;-కోల్లేటి సరసు మద్య భాగంలో ఉన్న కొల్లేటి కోటలో దేవి పెద్దింటమ్మగా ఆరాధించబడుతుంది.
*శృంగేరి;- శంకరాచార్యుల పీఠం ఉన్న క్షేత్రం. శంకరాచార్యులు ఇకడ శారడాంబికను చందనమూర్తిగా ప్రతిష్టించారు. తదనంతరం విద్యారణ్యులచే ఆలయం నిర్మించబడి శారదాదేవి స్వర్ణమూర్తిగా ప్రతిష్టించబడింది. ఈ ఆలయ గోపురం కోణాకృతితో ఎర్రని రాళ్ళతో నిర్మించబడి ఉంటుంది. తుంభద్రా నదీ తీరంలో ఉండటం మరింత సుందరం.
*సమయపురం;-
*మేల్మరువత్తూర్;-తమిళనాడులో చెంగల్పట్టు జిల్లాలో ఉన్న మేల్‌మరువత్తూరులో దేవి ఆదిపరాశక్తిగా ఆరాధించబడుతుంది. ఇక్కడ విద్యా,వైద్య సేవలు దేవీ పేరుతో అందిస్తారు.ఇక్కడకు స్త్రీలు తమిళ ఆషాడమాసంలో దీక్షతీసుకుని ఎర్రటి వస్త్ర ధారణ చేసి దేవిదర్శనానికి వస్తారు.
*ఉజ్జయినీ;-ఇది శక్తి పీఠాలలో ఒకటి.ఈ నగర పూర్వనామం అవంతి అని జైన మతరాజైన సుధన్యుడు ఈ నగరాన్ని ఉజ్జయినిగా మార్చాడనితను హిందూమతానికి మారాడనీ అయినా పేరు మాత్రం అలా మిగిలి ఉందనీ ప్రతీతి. ఇక్కడ దేవి కాళిమాతగా ఆరాధించ బడుతుంది.మహాకవి కాళీదాసు
కాళిమాతను ఇక్కడే ఆరాధించాడని స్థల పురాణం చెప్తుంది.ఇక్కడ తాత్రిక పూజలు జరుగుతుంటాయి.
*యాగంటి;-కర్నూలులో లోని యాగంటిలో పార్వతీ దేవి ఉమా నామంతో శంకరునితో వెలసి ఆరాధించ బడుతుంది . ఈ ఆలయం 14వ శతాబ్ధానికి చెందినదని ప్రతీతి. పార్వతీ దేవి భూలోకంలో నివసించాలని శంకరుని వేడగా సంకరునిచే పంపబడిన నందికేశ్వరునిచే ఈ ప్రదేశం కనుగొన బడినదని
ఈ ప్రదేశసౌందర్యానికి ముగ్ధుడైన నంది ఆనందాతిశయంతో అక్కడి రాజుని యుద్ధంలో రెండు కొమ్ములమీద ఎత్తి ఆకాశంలో విసరగా ఆయన శంకరుని ప్రార్ధించగా శంకరుడు అక్కడ దేవితో వెసిసాడని స్థల పురాణ వివరణ.
*శ్రీవిల్లిపుత్తూరు;-వైష్ణవ భక్తుడు శ్రీరంగనాధుని సేవాతత్పరుడైన విష్ణుదత్తూని పెంపుడు కూతురైన గోదాదేవి దేవిని ఆండాళ్‌తాయారు అని కూడా పిలుస్తారు. ఈ దేవి శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుదత్తుని ఇంట పెరిగి విష్ణుమూర్తిగా భర్తగా పొందాలని మార్గశిర వ్రతమాచరించి శ్రీరంగనాధునిలో ఐక్యమైందని పురాణ కథనం. ఈ దేవికి శ్రీవిల్లిపుత్తూరులో ఆలయం ఉంది అక్కడ కోవెలలో తులసికోటలోని తులసికోటకు కూడా ప్రత్యేక ఆరాధన చేస్తారు. దేవి గోదాదేవిగా ఆరాధనలందుకుంటుంది.
 
==ఇవి కూడా చూడండి==
 
* [[పార్వతి]]
* [[గ్రామదేవత]]
* [[సౌందర్యలహరి]]
 
 
{{హిందూ మతము}}
[[వర్గం:హిందూ మతము]]
"https://te.wikipedia.org/wiki/శక్తి_ఆరాధన" నుండి వెలికితీశారు