నల్లమల అడవులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
==ప్రధాన సంఘటనలు==
*గతంలో కొందరు [[శివస్వాములు]] శ్రీశైలం వస్తూ ఈ అడవుల్లో దారి తప్పిపోతే హెలికాప్టర్ ద్వారా గాలించారు.
*2004 లో నక్సలైట్లను చర్చలకు ప్రభుత్వం పిలిస్తే ఈ అడవుల్లోనుంచే వచ్చారని చెబుతారు.
*[[సెప్టెంబర్ 2]], [[2009]]న ఉదయం గం.9.35 ని.లకు [[ఆంధ్ర ప్రదేశ్]] ముఖ్యమంత్రి [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] ప్రయాణిస్తున్న [[హెలికాప్టర్]] నల్లమల అటవీ ప్రాంతంపై నుంచి ప్రయాణిస్తున్న సమయంలో కూలిపోవడంతో రాజశేఖరరెడ్డితో సహా మొత్తం ఐదుగురు మరణించారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 04-09-2009</ref> హెలికాప్టర్ కూలిపోయిన దాదాపు 25 గంటల వరకు ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి సెప్టెంబరు 3న ఈ ప్రాంతంలోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురై కూలిపోయినట్లు గుర్తించి మృతదేహాలను తరలించారు. దీనితో దేశవ్యాప్తంగా నల్లమల ప్రాంతం వార్తల్లోకి వచ్చింది.
 
"https://te.wikipedia.org/wiki/నల్లమల_అడవులు" నుండి వెలికితీశారు