జాతీయ రహదారి 216 (భారతదేశం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జాతీయ రహదారి 214''' ([[ఆంగ్లం]]: '''National Highway 214''') భారతదేశంలోని ప్రధానమైన [[రహదారి]]. ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[కోటిపల్లి]] నుండి [[కాకినాడ]] ద్వారా [[పామర్రు]] పట్టణాల్ని కలుపుతుంది.తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి కృష్ణా జిల్లా పామర్రు వరకు 214 జాతీయరహదారి ఉంది. దీని పొడవు సుమారు 270 కిలోమీటర్లు.
== 214ఎ==
ఇది పశ్చిమగోదావరి జిల్లా దిగమర్రు నుంచి నరసాపురం, మొగల్తూరు, నాగిడిపాలెం రేపల్లె,బాపట్ల మీదుగా ఒంగోలు వరకు ఉంది.దీన్ని నాలుగు వరుసలుగా నిర్మిస్తారు
214, 214ఎ జాతీయ రహదారుల అభివృద్ధికి రెండు ప్రధాన వంతెనలు అడ్డంకిగా ఉన్నాయి. 214 జాతీయ రహదారిపై పాలకొల్లు వద్ద నరసాపురం కాల్వపై వంతెన పనులు సగంలోనే నిలిచిపోయాయి. నరసాపురం కాల్వతోపాటు, రైల్వేట్రాక్ పైన వంతెనలు పూర్తి కావాల్సి ఉంది.214ఎ జాతీయరహదారికి మొగల్తూరు-నాగిడిపాలెం వద్ద ఉప్పుటేరుపై వంతెన స్తంభాలు గతంలో నీటిలోకి ఒరిగిపోవడంతో పనులు నిలిచిపోయాయి.ఈ రెండు వంతెనలు నిర్మించాలని రాష్ట్రానికి కేంద్రం సూచించింది
 
==ఇవి కూడా చూడండి==