ఖండవల్లి (పెరవలి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''ఖండవల్లి''' [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[పెరవలి]] మండలానికి చెందిన ఒక గ్రామము. పెరవలి ప్రధాన రహదారి నుండి మూడు కిలో మీటర్ల దూరంలో [[గోదావరి]] తీర ప్రశాంత గ్రామమైన ఖండవల్లి ఒకప్పుడు బ్రాహ్మణ అగ్రహారం. వేదవేదాంగాలు చదివే బ్రాహ్మణులు ఇప్పటికీ గల అందమైన పల్లె. ప్రముఖ సాహితీవేత్త [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] గారి స్వగ్రామం.
ఈ గ్రామములో అతి పురాతనమైన రుక్మిణీసత్యభామాసమేత వేణుగేపాల స్వామి వారి ఆలయం ఉంది. దాదాపు 110 సంవత్సరాల క్రితమే ఈ ఆలయం నిర్మించినట్లుగా ప్రసిద్ది.అదే విధంగా గ్రామశివారులో ఉత్తరదిక్కున పెద్ద రావిచెట్టుకింద ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ స్వామివారు ఇక్కడ వెలిసారు అని అంటారు. ఇటీవలే దాతల సహకారంతో ఆంజనేయస్వామివారికి ఆలయం కూడా నిర్మించారు.-యు.రామ్మోహన్
 
 
"https://te.wikipedia.org/wiki/ఖండవల్లి_(పెరవలి)" నుండి వెలికితీశారు