తెలుగు శాసనాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
* '''కొండపఱ్తి శాసనం''' - 9వ శతాబ్దం - వరంగల్ వద్ద
 
* '''కొరవి===కొరివి శాసనం''' - 935(క్రీ.శ. 930) - వరంగల్ జిల్లా మానుకోట (మహబూబాబాదు)===
కొరివి గద్య శాసనము తూర్పు చాళుక్యులు మరియు రాష్ట్రకూటులకు చెందిన ముగ్గురు సామంత రాజుల మధ్య జరిగిన పోరాటమును తెలియజేస్తుంది. తెలుగు వచనములో పటిష్టమైన రచన దీనిలో కనిపిస్తుంది.
 
శ్రీ విక్రమాదిత్య నృపాగ్ర తనయుండైన చాళుక్య భీమునకు శౌచకందర్పునకుం వేగీశ్వరునకు రణమర్దాన్వయ కులతిలకుండైన కుసుమాయుధుండు గన్నరబల్లహుని కస్తప్రాప్తంబైన రణమర్దన కండియందన భుజనీర్య బలపరాక్రమంబున దెచ్చి ... శ్రీ నిరవద్యుం డనేక సమరసంఘట్టన భుజాసి భాసురుడై తమయన్న రాజశ్రీకెల్లం దానయర్హుండై నిల్చి.
 
===పండరంగని అద్దంకి శాసనము (క్రీ.శ. 848) - [[అద్దంకి]] ===
"https://te.wikipedia.org/wiki/తెలుగు_శాసనాలు" నుండి వెలికితీశారు