శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం''' [[1901]] సంవత్సరంలో [[హైదరాబాదు]]లోని సుల్తాన్ బజారులో స్థాపించబడినది. ఇది [[తెలంగాణా]] ప్రాంతంలో మొదటి [[గ్రంథాలయం]]. దీని స్థాపనకు విశేషకృషి చేసినవారు [[కొమర్రాజు లక్ష్మణరావు]].
 
[[వర్గం:గ్రంథాలయాలు]]