సప్తగిరులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి లింకుల సవరణ
పంక్తి 4:
[[బొమ్మ:EDukoMDalu.jpg|thumb|right|ఏడుకొండలు రాత్రి వేలలో [[తిరుపతి]] నుండి ]]
 
'''==ఉపోద్ఘాతము'''==
[[భగవంతుడు]] పంచాత్మ స్వరూపుడని [[తైత్తరీయ ఉపనిషత్తు]] పేర్కొంటోంది. అంటే దేవుడిని మనం [[పర]], [[వ్యూహ]], [[విభవ]], [[అంతర్యామి]], [[అర్చావతారం|అర్చావతారాలలో]] చూడగలుగుతాం. నిత్యులు, ముక్తులు- అంటే జన్మరాహిత్యాన్ని పొందినవారు మాత్రమే స్వామిని పరరూపంలో- వైకుంఠంలో చూడగలుగుతారు. నారదుని వంటి మహామునులు మాత్రమే స్వామిని-వ్యూహంలో అంటే క్షీరాబ్దిలో చూడగలుగుతారు. స్వామివారి అవతారాల రూపంలో జన్మించినవారు లేదా ఆయా అవతారాల సమయంలోని సమకాలికులు- అంటే [[శ్రీకృష్ణుడు]], [[శ్రీరాముడు]] వంటి వారు మాత్రమే స్వామి విభవ స్వరూపాన్ని చూడగలుగుతారు. యోగసాధనతో, నిరంతర తపస్సుతో స్వామిని భజించేవారికే అంతర్యామి స్వరూపదర్శనం లభిస్తుంది. ఇక సామాన్యులకు లభించేది అర్చావతారమే! ఈ అర్చావతారం మనకు 108 దివ్యదేశాలలో కానవస్తుంది. ఈ 108 దివ్యదేశాల గురించి శ్రీ వేంకటేశ్వరుని భక్తాగ్రేసరులైన [[ఆళ్వారు|ఆళ్వార్లు]] తమ '[[నలయీరనాలాయిర దివ్యప్రబంధాదివ్య ప్రబంధము|నాలాయీర దివ్యప్రబంధాలలో]]'లలో ప్రస్తుతించారు.
 
 
ఈ నూటెనిమిది [[వైష్ణవ దివ్యదేశాలు|దివ్యదేశాలూ]] [[శ్రీవైష్ణవమతం|శ్రీవైష్ణవమత]] సంప్రదీకులకు పరమ పవిత్రస్థలాలు. ఇవి భారతదేశమంతా వ్యాపించి ఉన్నాయి. వీటిలో 106 క్షేత్రాలు భూలోకంలో ఉండగా, రెండు పరలోకంలో([[వైకుంఠం]], [[క్షీరాబ్ది]]) ఉన్నాయని భావన. ఈ 106 దివ్యక్షేత్రాలలోనూ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవి రెండే రెండు. అవి... [[తిరుమల]] ([[తిరుపతి]]), [[అహోబిలం]].
 
==శేషాద్రి==
"https://te.wikipedia.org/wiki/సప్తగిరులు" నుండి వెలికితీశారు