వాసిరెడ్డి సీతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వాసిరెడ్డి సీతాదేవి''' ([[డిసెంబర్ 15]], [[1933]] - [[2007]]) ప్రసిద్ధ తెలుగు నవలా మరియు కథా రచయిత్రి. ఈమె. [[గుంటూరు]] జిల్లా [[చేబ్రోలు]] లో ఆమె జన్మించింది. చిన్నతనంలోనే [[చెన్నై]] చేరుకున్నారు. ఈమె చదివింది ఐదవ తరగతి వరకే అయినా ప్రైవేట్ గా హిందీ ప్రచారక్, ప్రవీణ, సాహిత్య రత్నలో ఉత్తీర్ణులయ్యారు. [[నాగపూర్ విశ్వవిద్యాలయం]] నుండి బి.ఎ. మరియు ఎమ్.ఎ. పూర్తిచేశారు. ఈమె రచించిన మొదటి నవల ''జీవితం అంటే'' (1950) మరియు తొలి కథ ''సాంబయ్య పెళ్ళి'' (1952). అప్పటినుండి ఈమె సుమారు 39 పైగా [[నవల]]లు మరియు 100 పైగా [[కథ]]లు రచించారు.
 
ఈమె [[నక్సలిజం]] గురించి 1982 సంవత్సరంలో రచించిన ''మరీచిక'' నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. తర్వాత [[ఆరుద్ర]] వంటి సాహిత్యకారుల అభిప్రాయాలపై [[హైకోర్టు]] కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది.