జంధ్యాల పాపయ్య శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''జంధ్యాల పాపయ్య శాస్త్రి''' గారు([[1912]] - [[1992]]) 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన [[తెలుగు]] కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "[[కరుణశ్రీ]]" అని ప్రసిద్దులైనారు.
 
[[పుష్పవిలాపము]] మరియు [[కుంతీకుమారి]] వంటి కవితలు [[ఘంటసాల]] గారి రికార్డుల ద్వారా బాగా ప్రాచుర్యము పొందాయి.
పంక్తి 85:
 
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:1912 జననాలు]]
[[వర్గం:1992 మరణాలు]]