గద్వాల సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
+ వర్గం |
+ బొమ్మ |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలు:Gadwal Fort.JPG|200px|righ|thumb|<center>గద్వాల సంస్ఠానాధీశులు కట్టించిన మటి కోట</center>]]
''గద్వాల సంస్థానము'' [[తుంగభద్ర]] మరియు [[కృష్ణా నది|కృష్ణా]] నదుల మధ్య ప్రాంతములోని అంతర్వేదిలో 800 చ.కి.మీల మేర విస్తరించి ఉండేది. [[14వ శతాబ్దము]]లో [[కాకతీయ సామ్రాజ్యము|కాకతీయ సామ్రాజ్య]] పతనము తర్వాత ఈ గద్వాల సంస్థానాధీశులు [[బహుమనీ సామ్రాజ్యము]] యొక్క సామంతులు అయినారు. వంశ చరిత్ర ప్రకారము గద్వాలను [[1553]] నుండి [[1704]] వరకు పెద్ద వీరారెడ్డి, పెద్దన్న భూపాలుడు, సర్గారెడ్డి, వీరారెడ్డి మరియు కుమార వీరారెడ్డి పరిపాలించారు.
|