అక్కిరాజు రమాపతిరావు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ కొంచెంగా
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
"మంజుశ్రీ" అనే కలం పేరుతో కధలు వ్రాస్తాడు. "వ్యావహారిక భాషా వికాసం - చరిత్ర" అనే పరిశోధవా గ్రంధానికి 1971లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
 
వీరు పాల్కురికి సోమనాథుడి [[పండితారాధ్య చరిత్ర]] లోని దీక్ష, పురాతన ప్రకరణాలను 2003 సంవత్సరంలో తెలుగు వచనంలోకి అనువదించారు.<ref>పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్ర (దీక్ష, పురాతన ప్రకరణాలు) (వచనం), అక్కిరాజు రమాపతిరావు, సుపథ ప్రచురణలు, 2003.</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు రచయితలు]]