దువ్వూరి వేంకటరమణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
వీరి వివాహం పదిహేనేళ్ళ వయసులో [[కోనసీమ]]లో అమలాపురం తాలూకా [[ఇందుపల్లి]] గ్రామంలో జరిగింది. వీరి మామగారు వంక జగనాధశాస్త్రిగారు.
 
వీరు 1914 సంవత్సరంలో [[విజయనగరం]] సంస్కృత కళాశాలలో విద్యార్ధిగా చేరారు. ఆ కాలంలో [[గుదిమెళ్ళ వరదాచార్యులు]] గారు కాలేజీ అధ్యక్షులుగా [[కిళాంబి రామానుజాచార్యులు]] వైస్ ప్రిన్సిపాల్ మరియు సంస్కృత భాషా బోధకులు, [[వజ్జల సీతారామస్వామి శాస్త్రులు]] తెలుగు బోధకులు. వీరు 1918లో [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి "విద్వాన్" పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వడ్లమాని విశ్వనాధశాస్త్రి, వడ్లమాని లక్ష్మీనరసింహశాస్త్రి, సోమావజ్జల సత్యనారాయణశాస్త్రి, గుళ్లపల్లి వెంకటేశ్వరశాస్త్రి నలుగురు వీరి సహాద్యాయులుగా విద్వాన్ పరీక్షలో సఫలీకృతులయ్యారు.
 
==మూలాలు==