నిడుదవోలు వేంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నిడుదవోలు వేంకటరావు''' సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు. వీరు విజయనగరం మహారాజా కళాశాలలో బి.ఏ. పట్టభద్రులైనారు. వీరు పిఠాపురం రాజావారి శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటువు నిర్మాణంలోను, రాజావారి కళాశాలలో కొంతకాలం పనిచేశారు. అనంతరం మద్రాసులోని ప్రాచ్య పరిశోధన సంస్థలోని ఆంధ్ర శాఖలో చేరి క్రమేపీ ఆ శాఖకు అధ్యక్షులైరి. వీరు [[పరవస్తు చిన్నయసూరి]] జీవితచరిత్ర మరియు [[కొప్పరపు సోదర కవుల చరిత్ర]] లను రచించిరి.
 
==మూలాలు==
* కళాప్రపూర్ణ నిడుదవోలు వేంకటరావుగారి రచనలు - పరిశీలన, డాక్టర్ నిష్టల వెంకటరావు, రావు పబ్లికేషన్స్, హైదరాబాదు, 1998
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]