శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
[[శతాబ్ది]] ఉత్సవాలు 2002 సెప్టెంబర్ 16వ తేదీన భాషా నిలయం ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ [[నారా చంద్రబాబు నాయుడు]] గారు ఈ ఉత్సవాలను ప్రారంభించారు.
 
ఈ గ్రంథాలయంలో సుమారు 40,00000 పైగా [[గ్రంథాలు]] మరియు [[పత్రికలు]] సేకరించబడి సాహితీ ప్రియులకు ఉపకరిస్తున్నాయి. ఈ భాషా నిలయం నేటికీ సాహిత్య సభలూ, సమావేశాలు జరిపిస్తూ కవి సమ్మేళనాల్ని నిర్వహిస్తూ తెలుగు భాషాభివృద్ధి కోసం పాటుపడుతున్నది.
 
==మూలాలు==