రామరాజభూషణుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 18:
==వసు చరిత్రము==
ఇది భారతములోని ఉపరిచరు వసువు కథ,ఇది కవిత్రయము రాసిన మహ భారతంలో 45 పద్యాలలో ఉన్నది, దీనిని రామ రాజ భూషణుడు విస్తరిస్తూ ఆరు ఆశ్వాసాలు కల ఒక ప్రత్యేక హగ్రంధంగా మలిచారు, తిరుమల
ఉపరిచరు వసువు , మహ తపస్సు చేస్తాడు, ఆ తపస్సుకి ఇంద్రుడు ప్రత్యక్షమయ్యిూక దివ్యవిమానాన్ని ఇచ్చి అప్పుడప్పూడు తన లోకానికి రమ్మన మంటాడు, దీనికి ప్రతిగా ఉపరఇచరు వసువు తన రాజ్యంలో పూజలు చేసే ఏర్పాటూ చేస్తాడూ, అధిష్ఠాన పురం రాజధాని గా చేసుకుని పరిపాలిస్తాడు. కోలాహలం అనే పర్వతము సూక్తిమతి నదికి అడ్డం పడి
* 1.ప్రథమాశ్వసము: కృతి భర్త వంశ చరిత్ర
* 2.ద్వితీయాశ్వాసము: కథా ప్రారంభం
|