గరుడ పురాణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే [[నరకం|నరక లోక]] వర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేశే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, [[పాపాలు]] చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, [[పుణ్యం]] సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది.
==నాలుగవ అధ్యాయం==
శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి నాల్గవ అధ్యాయంలో వైతరణిని గురించి వివరించాడు.నరకమంటే ఏమిటి అది ఎవరికి ప్రాప్తిస్తుంది,దానిని ఎలా తప్పించుకోవాలి,వైతరణి అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది లాంటి వివరాలు ఇందులో వర్ణించబడ్డాయి.పాపాత్ములు మాత్రమే యమపురి దక్షిణ ద్వారం నుండి పోవలసి ఉంటుంది.దక్షిణ మార్గంలో వైతరణి ఉంటుంది.దక్షిణ మార్గంలో వెళ్ళవలసిన దుర్గతి మనిషిగా పుట్టి చేయకూడని పాపాలు చేయడమేనని పురాణంలో చెప్పబడింది.బ్రహ్మహత్య,శిశుహత్య,గోహత్య,స్త్రీహత్య చేసేవారూ గర్భపాతం చేసేవారూ,రహస్యంగా పాపపు పని చేసేవారూ, గురువులు, పండితులు, దేవతలు,స్త్రీ,శిశు ధనంధనంగ్ఝ్గ్ హ్గ్క్ హ్గ్క్జ్ త్ర్యుఇఒయిఉయొఇ ఉయ్ గ్గ్ఫ్హ్గ్ఫ్క్ల్హ్ల్ ఫ్గ్ఝ్గ్ఫ్ ఫ్హ్ఫ్ఝ్గ్జ్క్గ్
 
== రెండవ అధ్యాయం ==
"https://te.wikipedia.org/wiki/గరుడ_పురాణం" నుండి వెలికితీశారు