కాశీనాథుని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
కాశీనాధుని నాగేశ్వరరావు [[కృష్ణా జిల్లా]] [[ఎలకుర్తి]] గ్రామంలో [[1867]] లో [[మే 1]]న జన్మించాడు. తల్లిదండ్రులు: శ్యామలాంబ, బుచ్చయ్య. స్వగ్రామంలోనూ, తరువాత [[మచిలీపట్నం]]లోనూ విద్యాభ్యాసం కొనసాగింది. 1891లో 'మద్రాసు క్రిస్టియన్ కాలేజి'లో పట్టభద్రుడయ్యాడు. ఆ కాలేజిలో ప్రమముఖ విద్యావేత్త డా.రెవరెండ్ మిల్లర్ ప్రభావం ఆయనపై బడింది. [[వివేకవర్ధని]]లో [[కందుకూరి వీరేశలింగం]] వ్యాసాలు కూడా ఆయనను ప్రభావితం చేశాయి.
 
[[ఛలమయ్య గారి పల్లి]]==వ్యాపారం==
 
నాగేశ్వరరావు కొద్దికాలం మద్రాసులోనూ, కలకత్తాలోనూ, బొంబాయిలోనూ ఉద్యోగ వ్యాపారాలు నిర్వర్తించాడు. వ్యాపారంపైన ప్రత్యేక ఆసక్తితో 1893లో [[అమృతాంజనం|అమృతాంజన్ లిమిటెడ్]] స్థాపించాడు. ఆయన స్వయంగా రూపొందించిన అమృతాంజనం అతి కొద్దికాలంలో అద్భుతమైన ప్రజాదరణ పొందింది.