ఎ.ఆర్.కృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఎ.ఆర్.కృష్ణ''' ప్రముఖ నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. 1926 నవంబర్ 13న గుంటూరు జిల్లా పెరవలి గ్రామములో జన్మించాడు. 1954లో హైదరాబాదులో ఆంధ్ర ప్రదేశ్ నాట్య సంఘాన్ని స్థాపించి రాష్ట్రంలో నాటకాల అభివృద్ధికి విశేష కృషిచేశాడు<ref>[http://dspace.vidyanidhi.org.in:8080/dspace/bitstream/2009/1111/5/UOH-2003-194-4.pdf Telugu Theatre: Politics Of Representation]</ref>. ఆధునిక తెలుగు సామాజిక నాటకానికి కృష్ణ ఆద్యునిగా భావిస్తారు.<ref>[http://www.thehindu.com/thehindu/fr/2008/11/21/stories/2008112150080200.htm Stage act] - The Hindu 21/11/2008</ref>.
 
 
ఎ.ఆర్.కృష్ణ, 1926 నవంబర్ 13న [[గుంటూరు]] జిల్లా [[పెరవలి]] గ్రామములో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం శ్రీకాకుళం, బెజవాడ, చల్లపల్లి, మచిలీపట్నం హైదరాబాదులలో విద్యాభ్యాసం చేశాడుజరిగింది. యల్.యం.ఇ చదువుతున్నపుడే హైదరాబాదు విమోచనోద్యములోవిమోచనోద్యంలో పాల్గొన్నాడు. అజ్ఞాతవాసమునుడిఅజ్ఞాతవాసమునుండి వెలుపలికి వచ్చిబయటకువచ్చి సోషలిస్ట్ పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నాడు. 1948నాటికి రాజకీయ రంగము మీద వ్యామోహమువ్యామోహం విడనాడి నాటక రంగమురంగములో ప్రవేశించాడు. 1952నాటికి పూర్తిగా నాటక రంగమునకురంగానికి అంకితమై వినూత్నమైన ప్రయోగాలు చేయాలన్న తపన బయలుదేరింది. జీవిక నిమిత్తం రాష్ట్ర విద్యుత్ బోర్డు లోబోర్డులో సూపర్వైజర్ గా పనిచేసేవాడు. యునెస్కో ఆంతర్జాతీయ నాటక సంస్థకు అనుబంధసంస్థ గాఅనుబంధసంస్థగా కమలాదేవి చటోపాధ్యాయఛటోపాధ్యాయ భారతీయ నాట్య సంఘాన్ని స్థాపించాడు. ఆమె ప్రోద్బలముతోప్రోద్బలంతో కృష్ణ 1952లో "ఇండియన్ నేషనల్ థియేటర్" నెలకొల్పాడు. 1953లో "దేశం కోసం" నాటక ప్రదర్శన వెల్లువ సృష్టించాడు. 1955లో ఢిలీలో జరిగిన భారతీయ నాట్యసంఘ సమావేశములో ఉపన్యాసమిచ్చి ఆ సంఘపు సంయుక్త కార్యదర్శి గాకార్యదర్శిగా ఎన్నుకోబడ్డాడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్, నాటక కళల విభాగానికి సభ్యునిగా పనిచేశాడు<ref>http://www.andhrauniversity.info/arts/theatrearts/index.html</ref>.
ఆధునిక తెలుగు సామాజిక నాటకానికి కృష్ణ ఆద్యునిగా భావిస్తారు.<ref>[http://www.thehindu.com/thehindu/fr/2008/11/21/stories/2008112150080200.htm Stage act] - The Hindu 21/11/2008</ref>.
 
 
1954 అక్టొబర్అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ నాట్యసంఘాన్ని స్థాపించి దాని శాఖలను ప్రతిజిల్లాకు వ్యాపింపచేశాడు. ఈ నాట్య సంఘములోసంఘంలో ఇండియన్ నేషనల్ థియేటర్, కళామండలి, సాధనసంఘం, నాట్యకళానికేతన్, నవకళాకేంద్రం సమాజాలు అంతర్భాగమయ్యాయి. 1957లో [[కుందుర్తి ఆంజనేయులు]] రాసిన వచన కవిత్వ నాటకం "ఆశ" ప్రదర్సించాడుప్రదర్శించాడు. 1959లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీఅకాడమీ పదవీ బాధ్యతలు చేపట్టాడు. [[అబ్బూరి రామకృష్ణారావు]] పరిచయం, సాహచర్యంమరియు సహచర్యం కృష్ణకు ఎంతగానో ఉపకరించాయి. "రంగస్థల శాస్త్రం" అనే మహోన్నత గ్రంథాన్ని వెలువరించాడు. కృష్నకృష్ణ ఆధ్వర్యములోఆధ్వర్యంలో నాట్యసంఘం అపూర్వమైన సేవలు చేసింది. పరభాషలలో పేరొందిన నాటకాలను అనువదింపచేసి ప్రదర్శించేవాడు. నాటకాలను జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో ప్రదర్శించి అత్యుత్తమ ప్రదర్శనగా ఎంపికైన నాటకాన్ని ఢిల్లీ ఉత్సవాలలో ప్రవెశంప్రవేశం కల్పించేవాడు. నాటకరంగానికి సంబంధించిన వివిధ అంశాలలో కళాకారులకు శిక్షణ ఇప్పించేవాడు. నాట్యసంఘం సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు నిర్వహించేది. చర్చలు, గోష్టులు నిర్వహించేది. రాష్ట్రేతర ప్రాంతాలనుండి ప్రముఖ నాటకసమాజాలను ఆహ్వానించి వారిచే ప్రదర్శనలు ఇప్పించేది. నాట్యసంఘం 15వ వార్షికోత్సవాన్ని 33 రోజుల పర్యంతంపాటు రాష్ట్రమంతటా జరిపించాడు. నాటకాలమీద వినోదపు పన్ను రద్దు చేయించాడు. ఈర్ష్య, అసూయల కారణముగాకారణంగా నాట్యసంఘం 1973లో పతమనమయ్యింది.
శ్రీకాకుళం, బెజవాడ, చల్లపల్లి, మచిలీపట్నం హైదరాబాదులలో విద్యాభ్యాసం చేశాడు. యల్.యం.ఇ చదువుతున్నపుడే హైదరాబాదు విమోచనోద్యములో పాల్గొన్నాడు. అజ్ఞాతవాసమునుడి వెలుపలికి వచ్చి సోషలిస్ట్ పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నాడు. 1948నాటికి రాజకీయ రంగము మీద వ్యామోహము విడనాడి నాటక రంగము ప్రవేశించాడు. 1952నాటికి పూర్తిగా నాటక రంగమునకు అంకితమై వినూత్నమైన ప్రయోగాలు చేయాలన్న తపన బయలుదేరింది. జీవిక నిమిత్తం రాష్ట్ర విద్యుత్ బోర్డు లో సూపర్వైజర్ గా పనిచేసేవాడు. యునెస్కో ఆంతర్జాతీయ నాటక సంస్థకు అనుబంధసంస్థ గా కమలాదేవి చటోపాధ్యాయ భారతీయ నాట్య సంఘాన్ని స్థాపించాడు. ఆమె ప్రోద్బలముతో కృష్ణ 1952లో "ఇండియన్ నేషనల్ థియేటర్" నెలకొల్పాడు. 1953లో "దేశం కోసం" నాటక ప్రదర్శన వెల్లువ సృష్టించాడు. 1955లో ఢిలీలో జరిగిన భారతీయ నాట్యసంఘ సమావేశములో ఉపన్యాసమిచ్చి ఆ సంఘపు సంయుక్త కార్యదర్శి గా ఎన్నుకోబడ్డాడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్, నాటక కళల విభాగానికి సభ్యునిగా పనిచేశాడు<ref>http://www.andhrauniversity.info/arts/theatrearts/index.html</ref>.
 
 
1974లో కృష్ణ పట్టుదలతో [[ఉన్నవ లక్ష్మీనారాయణ]] రచించిన మాలపల్లిని, వందమంది కళాకారులు, సహజమైన సెట్టింగులతో నాటకంగా రూపుదిద్ది, ఒకే వేదికపై వరుసగా ముప్పదిసార్లు, భారతదేశమంతటా వందకు పైగా ప్రదర్శనలిచ్చారు. తెలుగువారి జానపద కళా స్వరూపమైన తోలుబొమ్మలాటను[[తోలుబొమ్మలాట]]ను పునరుద్ధరించి ఆ కళా ఔన్నత్యాన్ని విదేశాలలో చాటాడు. నాట్యకళపట్ల ప్రేక్షకులలో అభిమానం పెంచడానికి, వారి ఆదరణ, పోషణ కల్పించడానికి "నాట్యమిత్ర పధకం" ప్రవేశపెట్టి నాటకాభిమానులను సభ్యులుగా చేర్పించాడు. వృత్తికళాకారుల సంక్షేమానికి 1971లో రంగస్థల కళాకారుల సంఘం స్థాపించాడు.ఔత్సాహిక కళాకారుల శ్రేయస్సుకై వారి సంఘమూ ఏర్పాటుచేయించాడు. యక్షగానానికి రంగస్థలముపై ప్రాణప్రతిష్ఠ చేసాడు<ref>గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట.147</ref>.
1954 అక్టొబర్ 1న ఆంధ్రప్రదేశ్ నాట్యసంఘాన్ని స్థాపించి దాని శాఖలను ప్రతిజిల్లాకు వ్యాపింపచేశాడు. ఈ నాట్య సంఘములో ఇండియన్ నేషనల్ థియేటర్, కళామండలి, సాధనసంఘం, నాట్యకళానికేతన్, నవకళాకేంద్రం సమాజాలు అంతర్భాగమయ్యాయి. 1957లో కుందుర్తి ఆంజనేయులు రాసిన వచన కవిత్వ నాటకం "ఆశ" ప్రదర్సించాడు. 1959లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ పదవీ బాధ్యతలు చేపట్టాడు. అబ్బూరి రామకృష్ణారావు పరిచయం, సాహచర్యం కృష్ణకు ఎంతగానో ఉపకరించాయి. "రంగస్థల శాస్త్రం" అనే మహోన్నత గ్రంథాన్ని వెలువరించాడు. కృష్న ఆధ్వర్యములో నాట్యసంఘం అపూర్వమైన సేవలు చేసింది. పరభాషలలో పేరొందిన నాటకాలను అనువదింపచేసి ప్రదర్శించేవాడు. నాటకాలను జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో ప్రదర్శించి అత్యుత్తమ ప్రదర్శనగా ఎంపికైన నాటకాన్ని ఢిల్లీ ఉత్సవాలలో ప్రవెశం కల్పించేవాడు. నాటకరంగానికి సంబంధించిన వివిధ అంశాలలో కళాకారులకు శిక్షణ ఇప్పించేవాడు. నాట్యసంఘం సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు నిర్వహించేది. చర్చలు, గోష్టులు నిర్వహించేది. రాష్ట్రేతర ప్రాంతాలనుండి ప్రముఖ నాటకసమాజాలను ఆహ్వానించి వారిచే ప్రదర్శనలు ఇప్పించేది. నాట్యసంఘం 15వ వార్షికోత్సవాన్ని 33 రోజుల పర్యంతం రాష్ట్రమంతటా జరిపించాడు. నాటకాలమీద వినోదపు పన్ను రద్దు చేయించాడు. ఈర్ష్య, అసూయల కారణముగా నాట్యసంఘం 1973లో పతమనమయ్యింది.
 
 
1974లో కృష్ణ పట్టుదలతో [[ఉన్నవ లక్ష్మీనారాయణ]] రచించిన మాలపల్లిని, వందమంది కళాకారులు, సహజమైన సెట్టింగులతో నాటకంగా రూపుదిద్ది, ఒకే వేదికపై వరుసగా ముప్పదిసార్లు, భారతదేశమంతటా వందకు పైగా ప్రదర్శనలిచ్చారు. తెలుగువారి జానపద కళా స్వరూపమైన తోలుబొమ్మలాటను పునరుద్ధరించి ఆ కళా ఔన్నత్యాన్ని విదేశాలలో చాటాడు. నాట్యకళపట్ల ప్రేక్షకులలో అభిమానం పెంచడానికి, వారి ఆదరణ, పోషణ కల్పించడానికి "నాట్యమిత్ర పధకం" ప్రవేశపెట్టి నాటకాభిమానులను సభ్యులుగా చేర్పించాడు. వృత్తికళాకారుల సంక్షేమానికి 1971లో రంగస్థల కళాకారుల సంఘం స్థాపించాడు.ఔత్సాహిక కళాకారుల శ్రేయస్సుకై వారి సంఘమూ ఏర్పాటుచేయించాడు. యక్షగానానికి రంగస్థలముపై ప్రాణప్రతిష్ఠ చేసాడు<ref>గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట.147</ref>.
 
తన ఆశయాల సాధనలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్న కృష్ణను భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.
"https://te.wikipedia.org/wiki/ఎ.ఆర్.కృష్ణ" నుండి వెలికితీశారు