ఆర్కాట్ రంగనాథ మొదలియారు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
'''ఆర్కాట్ రంగనాథ మొదలియారు''' (జ. జూన్ 29, 1879) భారత రాజకీయనాయకుడు, [[బళ్ళారి]]కి చెందిన [[దివ్యజ్ఞాన సమాజము|దివ్యజ్ఞాన సమాజస్తుడు]]. ఈయన 1926 నుండి 1928 వరకు మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వంలో ప్రజారోగ్య మరియు ఎక్సైజు శాఖా మంత్రిగా పనిచేశాడు.
 
రంగనాథ మొదలియారు [[1879]], జూన్ 29న బళ్లారిలోని ముదలియారు కుటుంబంలో జన్మించాడు.<ref name="whoswhop206">{{cite book|title=The Who's who in Madras: A pictorial who's who of distinguished personages, princes, zemindars and noblemen in the Madras Presidency|pages=206|publisher=Pearl Press|year=1940}}</ref> రంగనాథ మొదలియారు విద్యాభ్యాసమంతా మద్రాసులోనే సాగింది. మద్రాసు క్రైస్తవ కళాశాల, మద్రాసు న్యాయ కళాశాలల నుండి పట్టభద్రుడై, 1901లో ప్రభుత్వ పేషీలో చేరి, అంచలంచెలుగా ఎదిగి 1915 కళ్లా డిప్యుటీ కలెక్టరై, బళ్లారి జిల్లా డిప్యుటీ కలెక్టరుగా పనిచేశాడురాజీనామాచేశాడు.<ref name="whoswhop206" /> తర్వాత కాలంలో, దివ్యజ్ఞాన సమాజంతో ప్రభావితుడై, [[అనిబీసెంట్]] అనుయాయి అయ్యాడు.
 
రంగనాథ మొదలియారు 1914లో యంగ్ మెన్స్ ఇండియన్ అసోషియేషన్ను స్థాపించి, 1915లో గోఖలే హాలును నిర్మింపజేశాడు. 1924లో అనిబీసెంట్‌తో పాటు జాతీయ సమావేశ సదస్య బృందంలో భాగంగా లండన్ ను సందర్శించాడు.