ఆర్కాట్ రంగనాథ మొదలియారు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 28:
'''ఆర్కాట్ రంగనాథ మొదలియారు''' (జ. జూన్ 29, 1879) భారత రాజకీయనాయకుడు, [[బళ్ళారి]]కి చెందిన [[దివ్యజ్ఞాన సమాజము|దివ్యజ్ఞాన సమాజస్తుడు]]. ఈయన 1926 నుండి 1928 వరకు మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వంలో ప్రజారోగ్య మరియు ఎక్సైజు శాఖా మంత్రిగా పనిచేశాడు.
రంగనాథ మొదలియారు [[1879]], జూన్ 29న బళ్లారిలోని ముదలియారు కుటుంబంలో జన్మించాడు.<ref name="whoswhop206">{{cite book|title=The Who's who in Madras: A pictorial who's who of distinguished personages, princes, zemindars and noblemen in the Madras Presidency|pages=206|publisher=Pearl Press|year=1940}}</ref> రంగనాథ మొదలియారు విద్యాభ్యాసమంతా మద్రాసులోనే సాగింది. మద్రాసు క్రైస్తవ కళాశాల, మద్రాసు న్యాయ కళాశాలల నుండి పట్టభద్రుడై, 1901లో ప్రభుత్వ పేషీలో చేరి, అంచలంచెలుగా ఎదిగి 1915 కళ్లా డిప్యుటీ కలెక్టరై, బళ్లారి జిల్లా డిప్యుటీ కలెక్టరుగా
రంగనాథ మొదలియారు 1914లో యంగ్ మెన్స్ ఇండియన్ అసోషియేషన్ను స్థాపించి, 1915లో గోఖలే హాలును నిర్మింపజేశాడు. 1924లో అనిబీసెంట్తో పాటు జాతీయ సమావేశ సదస్య బృందంలో భాగంగా లండన్ ను సందర్శించాడు.
|