వేంకటేశ్వరుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది: ru:Венкатешвара |
జయంత్ కుమార్ (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 4:
==కలియుగ రక్షార్థం క్రతువు==
ఒక్కప్పుడు కశ్యాపాది మహర్షులు
==సత్యలోకం==
మహర్షుల కోరికమేరకు భృగువు యోగదండం, కమండలం చేత బట్టి, జపమాల వడిగా త్రిప్పుతూ సత్యలోకం ప్రవేశించగా, బ్రహ్మ సరస్వతీ సమేతుడై సరస్వతి సంగీతాన్ని ఆలకిస్తూ, [[చతుర్వేదాలు|చతుర్వేదఘోష]] జరుగుతూ ఉంటే దానిని కూడా ఆలకిస్తూ, సృష్టి జరుపుతూ ఉంటాడు. చతుర్ముఖ [[బ్రహ్మ]]
==శివ లోకం==
బ్రహ్మ నుంచి వెళతాడు భృగువు.
== నారాయణ లోకం==
శివ లోకం నుంచి నారాయణ లోకం వెళతాడు భృగువు. ఇక్కడ
[[బొమ్మ:Lordvenkat.jpg|left|thumb|శ్రీ వేంకటేశ్వరుడు ]]
అప్పుడు శ్రీమహావిష్ణువు తన తల్పం నుండి క్రిందకు దిగి " ఓ మహర్షీ!మీ రాకను గమనించలేదు.క్షమించండి.నా కఠినమైన వక్షస్థలమును తన్ని మీ పాదాలు ఎంత కందిపోయుంటాయో" అని భృగుమహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని పిసకడం మొదలుపెట్టాడు. అలా పిసుకుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రింది భాగంలోని కన్నును చిదిమేశాడు.మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోయాడు. విష్ణువునే సత్వగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు.
కాని తన నివాసస్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీమహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువుకూడా లక్ష్మీదేవిని వెదుకుతూ భూలోకానికి పయనం అయ్యాడు.
==ఇవి కూడా చూడండి==
*[[S:శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం|శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం]]
* [http://labs.google.co.in/smschannels/subscribe/tirumalaTirupatiDevastanam
{{తిరుమల తిరుపతి}}
|